Nagarkurnool District
-
#Telangana
CM Revanth Reddy : నల్లమల డిక్లరేషన్తో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు : సీఎం రేవంత్రెడ్డి
నల్లమల ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లతో విస్తృత కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా లేనిదని గుర్తుచేసిన సీఎం, “ఒకప్పుడు నల్లమల వెనుకబడిన ప్రాంతంగా భావించబడేది.
Date : 19-05-2025 - 4:19 IST -
#Telangana
CM Revanth Reddy : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act - FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు.
Date : 19-05-2025 - 12:38 IST -
#Speed News
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Date : 22-02-2025 - 2:02 IST -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Date : 16-03-2024 - 2:20 IST -
#Telangana
Jp Nadda: 25న నాగర్కర్నూల్ జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇదే..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెల 25న నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Date : 23-06-2023 - 6:46 IST