Muda Case
-
#India
Muda Case : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట..
ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
Published Date - 05:48 PM, Wed - 19 February 25 -
#India
MUDA : ముడా స్కామ్లో సీఎం భార్యకు ఈడీ నోటీసులు
ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Published Date - 05:26 PM, Mon - 27 January 25 -
#India
CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు
CM Siddaramaiah : సిద్ధరామయ్య భార్యకు రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. మైసూరు సిటీలోని ఖరీదైన ప్రాంతంలో అక్రమంగా సిద్ధరామయ్య భార్యకు 14 స్థలాలను ముడా కేటాయించినట్టు ఆరోపణలుున్నాయి.
Published Date - 03:16 PM, Tue - 5 November 24 -
#India
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Published Date - 07:30 PM, Mon - 4 November 24 -
#India
CM Siddaramaiah : ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
CM Siddaramaiah : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఈ కేసులో రెండో నిందితురాలైన సిద్ధరామయ్య భార్య పార్వతి వాంగ్మూలాలను అధికారులు ధ్రువీకరిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. విధానపరమైన పనులు పూర్తయిన తర్వాత లోకాయుక్త ఎదుట హాజరుకావాలని సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయనున్నారు.
Published Date - 11:07 AM, Sat - 26 October 24 -
#India
Muda Case : సీఎం భార్య భయపడి సైట్లు తిరిగి ఇవ్వలేదన్న పరమేశ్వర
Muda Case : ముడాకి కేటాయించిన 14 స్థలాలను భయంతోనే తిరిగి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మంగళవారం స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్ఎం పరమేశ్వర, ముడా కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించినందున 14 ప్లాట్లను పార్వతి సిద్ధరామయ్య తిరిగి ఇచ్చేయడం భయంతో ప్రేరేపించబడిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు.
Published Date - 01:17 PM, Tue - 1 October 24 -
#India
MUDA Case: హైకోర్టు తీర్పుతో రాహుల్ ని టార్గెట్ చేస్తున్న బీజేపీ
MUDA Case: ముడా కుంభకోణం కేసులో హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్, సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పుపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవిలో కొనసాగడం
Published Date - 02:29 PM, Tue - 24 September 24 -
#India
BJP vs Congress : బీజేపీ నేతల పెండింగ్ కేసులపై కర్ణాటక ప్రభుత్వం ఫోకస్
BJP vs Congress : బీజేపీ నేతలపై పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించే ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ముడా లో జరిగిన అవకతవకలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా కోసం బీజేపీ ఆందోళనను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Published Date - 04:55 PM, Wed - 11 September 24