Ms Dhoni
-
#Sports
CSK: ఐపీఎల్ 2024కు ముందు సీఎస్కే జట్టుకు బిగ్ షాక్ తగలనుందా..?
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛాంపియన్గా నిలిచింది. ఈసారి ఐపీఎల్ 2024లో ధోనీ సారథ్యంలో చెన్నై డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.
Published Date - 10:45 AM, Sat - 9 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. ధోనీ, కోహ్లీల తర్వాత అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తొలిరోజే భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, షోయబ్ బషీర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి స్టంపౌట్ అయ్యాడు.
Published Date - 07:57 AM, Fri - 8 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024 కి ముందు ధోని రిటైర్మెంట్ హింట్
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు.
Published Date - 06:21 PM, Tue - 5 March 24 -
#Sports
Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.
Published Date - 03:17 PM, Tue - 20 February 24 -
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్కోట్లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Published Date - 05:23 PM, Mon - 19 February 24 -
#Sports
Dhoni: ప్రాక్టీస్ ప్రారంభించిన ఎంఎస్ ధోనీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) ఇప్పుడు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇందుకోసం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభించాడు.
Published Date - 02:00 PM, Thu - 8 February 24 -
#Sports
MS Dhoni Fan Suicide: ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య
మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్
Published Date - 06:59 PM, Sat - 20 January 24 -
#Sports
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్కు చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Published Date - 03:42 PM, Sat - 20 January 24 -
#Sports
MS Dhoni: ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్లో సందడి చేసిన ధోనీ..!
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఎంఎస్ ధోనీకి సంబంధించిన కొత్త వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
Published Date - 12:22 PM, Fri - 19 January 24 -
#Speed News
Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
Published Date - 08:22 AM, Wed - 17 January 24 -
#Sports
Ms Dhoni Retire After IPL: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజనా..? క్రీడా పండితులు ఏం చెబుతున్నారు..?
ఐపీఎల్ 2024 తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనీ (Ms Dhoni Retire After IPL)ఆటను కొనసాగిస్తారా? ఈ ప్రశ్నకు అధికారిక సమాధానం లేదు. కానీ ఇది మహి చివరి సీజన్ అని క్రీడా పండితులు నమ్ముతారు.
Published Date - 12:55 PM, Tue - 16 January 24 -
#Cinema
Rakul Preet Singh: ధోని బయోపిక్ ను రిజెక్ట్ చేసిన రకుల్, ఎందుకో తెలుసా
Rakul Preet Singh: సుశాంత్ సింగ్ రాజ్పుత్ MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీలో అద్భత నటన కనబర్చాడు. వీక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. కియారా అద్వానీ, దిశా పటానీ జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ని ఓ పాత్ర కోసం వెతికారు కానీ తిరస్కరించారనే విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలి ఇంటర్వ్యూలో, రకుల్ హిందీ మరియు సౌత్ ఇండియన్ సినిమాలలో తాను […]
Published Date - 01:38 PM, Mon - 15 January 24 -
#Sports
Expensive Cars: ఈ నలుగురు ఆటగాళ్ల దగ్గర లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీలు..!
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనే నలుగురు పేర్లు భారత క్రికెట్ జట్టు పరిస్థితి, దిశ రెండింటినీ మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇది కాకుండా వారి వద్ద లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీల (Expensive Cars) పెద్ద సేకరణ ఉంది.
Published Date - 12:00 PM, Tue - 9 January 24 -
#Sports
2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు
మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు.
Published Date - 09:30 PM, Sat - 6 January 24 -
#Speed News
MS Dhoni: రూ.15 కోట్ల మోసానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. క్రిమినల్ కేసు దాఖలు, ఏం జరిగిందంటే..?
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కోట్లాది రూపాయల మోసానికి గురయ్యాడు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి రూ.15 కోట్ల మేర మోసం చేశాడు
Published Date - 03:06 PM, Fri - 5 January 24