Mp Ram Mohan
-
#Speed News
TDP MP: ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం : రామ్మోహన్ నాయుడు
TDP MP: కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ‘ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా సమయం తర్వాత TDPకి కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు’ అని స్పష్టం చేశారు. కింజరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పరిచయం అక్కర్లేని పేరు. […]
Date : 09-06-2024 - 10:33 IST -
#Andhra Pradesh
All Party Meet: టీడీపీ అఖిలపక్ష సమావేశం.. జగన్ పై 38 క్రిమినల్ కేసులు
తెలుగుదేశం పార్టీ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేసిన అంశాన్ని లేవనెత్తడంతో పాటు,
Date : 18-09-2023 - 6:29 IST -
#Andhra Pradesh
Gudivada Casino Issue : ఢిల్లీకి చేరిన గుడివాడ కాసినో.!
కృష్ణా జిల్లా గుడివాడ కాసినో ఢిల్లీ కి చేరింది. అక్కడి ఈడీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశాడు.
Date : 08-02-2022 - 4:33 IST