Mp Aravind
-
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Published Date - 05:15 PM, Wed - 15 January 25 -
#Telangana
MP Aravind : కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే – ఎంపీ అరవింద్
MP Aravind : బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని, కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే అని తేల్చి చెప్పారు
Published Date - 03:43 PM, Thu - 14 November 24 -
#Telangana
BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకాన్ని స్వాగతిస్తున్నా – ఎంపీ అరవింద్
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు.
Published Date - 08:48 AM, Wed - 5 July 23 -
#Telangana
Dharmapuri Srinivas: ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు
తాను తిరిగి కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆదివారం వివాదాస్పదం చేశారు. తాను కేవలం తన కుమారుడు డి.సంజయ్తో కలిసి గాంధీభవన్కు వచ్చానని, నివేదికల ప్రకారం కాంగ్రెస్లో చేరలేదని శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
Published Date - 02:18 PM, Tue - 28 March 23 -
#Telangana
Malaysia: మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు ప్రజలు
మలేషియా (Malaysia) ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో తెలంగాణకు చెందిన 80 మందితో సహా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయులు మలేషియా(Malaysia) లో 10 రోజులుగా చిక్కుకుపోయారు. నవంబర్ 30న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వారి వద్ద సరైన పత్రాలు లేవని మలేషియా అధికారులు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమారు 80 మంది విదేశాలలో ఉపాధి కోసం ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించారు. మలేషియా విజిట్ వీసా […]
Published Date - 01:30 PM, Sat - 10 December 22 -
#Telangana
MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!
అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ […]
Published Date - 06:37 PM, Tue - 29 November 22