Mother Son
-
#Speed News
Viral News: తల్లికి చనిపోయిన బిడ్డను ఇఛిన వైద్యులు.. చనిపోలేదని పోరాడటంతో మూడేళ్లకు?
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బిడ్డ తన తల్లి హక్కున చేరడం కోసం సుమారు మూడు సంవత్సరాల పాటు సమయం పట్టింది. అస్సాంలో జరిగిన ఈ ఘటన పాతది అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 లో అస్సాం లోని బార్పేట్ జిల్లాలో నజ్మా ఖనమ్ అనే మహిళ ప్రభుత్వాస్పత్రిలో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డను […]
Published Date - 07:00 PM, Mon - 13 June 22