Mohali
-
#India
Mohali : మొహాలీలోని ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాంట్లోని సిలిండర్లలో ఒక్కసారిగా సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని భవనాలు దద్దరిల్లాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది కూలీలు అక్కడికక్కడే నేలకూలినట్లు తెలుస్తోంది.
Date : 06-08-2025 - 12:15 IST -
#Sports
IND vs AFG 1st T20: మొహాలీలో తొలి టి20 మ్యాచ్.. పిచ్ హిస్టరీ
భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది.
Date : 11-01-2024 - 5:57 IST -
#India
4 killed : మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు సహా
Date : 06-02-2023 - 8:13 IST -
#India
Raped in auto: ఆటోలో నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారాని (raped in auto)కి పాల్పడిన దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మోహాలి జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి (29), మల్కీత్ సింగ్ బంటీ (24) అనే ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్, క్లీనర్ గా పని చేస్తున్నారు.
Date : 16-12-2022 - 8:55 IST -
#Speed News
Ind Vs Aus 1st T20: నేడు ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20
ఆసియాకప్లో ఫైనల్ చేరలేకపోయిన టీమిండియా.. టీ20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్కు మొహాలీ ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు బుమ్రా మరియు హర్షల్ పటేల్ గాయం నుంచి కోలుకుని ఆసీస్తో జరిగే సిరీస్కు సిద్ధంగా ఉండటంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు 100% ఫిట్గా ఉన్నారు. Excitement levels 🆙 A cracking series awaits 💥#TeamIndia | […]
Date : 20-09-2022 - 7:10 IST -
#Off Beat
Shocking Accident Caught On Cam : ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
పంజాబ్లోని ఓ ఎగ్జిబిషన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్లుండి జెయింట్ స్వింగ్ కిందపడింది. దాదాపు 40 అడుగుల నుంచి జెయింట్ స్వింగ్ కిందపడడంతో సుమారు 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో జెయింట్ స్వింగ్లో 50 మందికి పైగా ఉన్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పంజాబ్లోని మొహాలి నగరంలో చోటు చేసుకుంది. కాగా దాదాపు 50మంది ఎక్కిన ఈ జెయింట్ స్వింగ్ గాల్లో ఉండగానే ఫెయిల్ అయ్యింది. […]
Date : 05-09-2022 - 12:27 IST