Modi Government
-
#Business
House Construction: వారికి గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రూ. 25 లక్షల వరకు హోమ్ లోన్!
ఈ పథకం కింద ప్రభుత్వం తక్కువ వడ్డీ రేట్లకు లోన్ అందిస్తుంది. HBAపై సాధారణంగా 6 శాతం నుండి 7.5 శాతం వరకు స్థిర వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో హోమ్ లోన్ రేట్లు దీని కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
Date : 07-12-2025 - 4:55 IST -
#Andhra Pradesh
Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్
Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం
Date : 28-11-2025 - 3:15 IST -
#Business
Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!
రాబోయే బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈపీఎస్-1995 కింద పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ రూ. 9,000కి పెరుగుతుంది. ఇది 800 శాతం ముఖ్యమైన పెరుగుదల, దీని వలన వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
Date : 27-11-2025 - 5:59 IST -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST -
#India
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై దర్యాప్తుకు అమెరికా బృందం
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించింది.
Date : 13-06-2025 - 10:27 IST -
#Telangana
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం
Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Date : 12-06-2025 - 1:42 IST -
#India
Mallikarjun Kharge : 11 ఏళ్ల పాలనలో మోదీ 33 తప్పులు చేశారు
Mallikarjun Kharge : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
Date : 11-06-2025 - 8:14 IST -
#India
RBI: చరిత్ర సృష్టించబోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వానికి 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Date : 24-05-2025 - 11:05 IST -
#Business
Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?
ఈ కార్డును పొందే వీధి వ్యాపారులు(Street Vendors) తమ అవసరాలకు అనుగుణంగా నగదును విత్డ్రా చేసుకోవచ్చు.
Date : 22-05-2025 - 11:32 IST -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Date : 16-02-2025 - 9:54 IST -
#Speed News
Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్సభలో అసద్ వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్సభలో నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 04-02-2025 - 6:31 IST -
#India
Union Budget 2025 : వార్షిక బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 బడ్జెట్ను 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ 2025 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్లో వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గించే సూచనలు ఉన్నట్లు సమాచారం. దీంతో, పేదలు, మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అంతేకాక, బిట్కాయిన్ ధరలు పెరుగుతున్న సమయంలో, భారత్ క్రిప్టో కరెన్సీపై స్పందించేది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
Date : 01-02-2025 - 10:49 IST -
#Business
Pay Commission: జీతం ఎంత పెరుగుతుంది.. పే కమీషన్ ఎలా నిర్ణయిస్తుంది..?
ఈ కమిషన్ సిఫార్సుల అమలు తర్వాత కనీస పెన్షన్ రూ.9000 రూ.25,740కి పెరుగుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్ను మెరుగుపరచడానికి ఉపయోగించే ఫార్ములా.
Date : 17-01-2025 - 6:54 IST -
#Telangana
Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
Date : 23-12-2024 - 2:01 IST -
#Cinema
One Nation – One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ వెనక్కి.. ప్రభుత్వ వ్యూహం ఏమిటి..?
One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రేపు అంటే సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టబడదు. ఇది సవరించిన ఎజెండా నుండి తొలగించబడింది. ప్రస్తుతానికి సోమవారం బిల్లు తీసుకురాకూడదని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుందో అర్థం కావడం లేదు. మంగళవారం లేదా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Date : 15-12-2024 - 12:27 IST