Modi Government
-
#South
WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్పై వివాదం
WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.
Published Date - 01:31 PM, Sun - 17 March 24 -
#India
Bharat Ratna: బీహార్ మాజీ సీఎంకు భారతరత్న.. ఎవరీ కర్పూరీ ఠాకూర్..?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) అవార్డును మంగళవారం ప్రకటించింది. నేడు ఆయన 100వ జయంతి వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 07:21 AM, Wed - 24 January 24 -
#India
Indian Students: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడాలో అత్యధికంగా..!?
భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులు (Indian Students) తమ కలలను నెరవేర్చుకోవడానికి విదేశాలకు వెళతారు.
Published Date - 02:00 PM, Fri - 8 December 23 -
#India
Pre Budget Meetings: అక్టోబర్ 10 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు..!
ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ (Pre Budget Meetings)కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
Published Date - 08:22 AM, Thu - 21 September 23 -
#Special
No Confidence Motion Explained : మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. ఏం జరగబోతోంది ?
No Confidence Motion Explained : మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
Published Date - 03:06 PM, Wed - 26 July 23 -
#India
Praful Patel-Fadnavis-Modi : మోడీ క్యాబినెట్ లోకి ప్రఫుల్ పటేల్, ఫడ్నవీస్ ?
Praful Patel-Fadnavis-Modi : ఎన్సీపీ నుంచి 30 మందికిపైగా ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి.
Published Date - 07:11 AM, Mon - 3 July 23 -
#Special
9 Year Renames : 9 ఏళ్ల బీజేపీ హయాంలో వీటి పేర్లు మారిపోయాయి
9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈనేపథ్యంలో గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం..
Published Date - 07:26 AM, Mon - 19 June 23 -
#India
Modi Graph : 9ఏళ్లలో లేచిపడిన మోడీ గ్రాఫ్
Modi up to down )ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ 2018 వరకు పీక్ స్టేజ్ కి వెళ్లింది. దాని ఫలితం 2019 ఎన్నికల్లో కనిపించింది.
Published Date - 03:01 PM, Fri - 26 May 23 -
#India
Rs 2000 Note Ban : అలా మొదలై.. ఇలా ముగిసింది
రూ. 2,000 నోట్ల రద్దు (Rs 2000 Note Ban) .. ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తుండొచ్చు.. వాస్తవానికి దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే వెలువడటం మొదలైంది.
Published Date - 08:13 AM, Sat - 20 May 23 -
#India
New Parliament Opening : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. మే 28న ?
మనదేశ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేది (New Parliament Opening) ఎప్పుడు ? అంటే.. ఈ నెలలోనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Published Date - 01:54 PM, Tue - 16 May 23 -
#Telangana
Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!
బండ్ల గణేశ్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆ ట్వీట్స్ అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
Published Date - 02:49 PM, Mon - 15 May 23 -
#India
Union Budget : `మోడీ` మేడిపండు బడ్జెట్, రూ. 45లక్షల కోట్ల బడ్జెట్ లో రైతే లాస్ట్
కేంద్ర బడ్జెట్ (Union Budget) మేడిపండు సామెతలాగా ఉంది.
Published Date - 03:09 PM, Wed - 1 February 23 -
#Speed News
Union Budget 2023: నేడు కేంద్ర బడ్జెట్.. వీటిపైనే దేశ ప్రజల భారీ అంచనాలు..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023ను (Union Budget 2023) ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్ ఇదే. బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మాంద్యం సవాళ్లు ఉండడంతో బడ్జెట్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్ లో తమకు ఊరట కలుగుతుందని ప్రజలు, […]
Published Date - 08:09 AM, Wed - 1 February 23 -
#Telangana
KCR BRS Strategy: పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో ‘బీఆర్ఎస్’ సమరం
సీఎం కేసీఆర్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ అస్త్రం ఉపయోగించబోతున్నారు.
Published Date - 11:49 AM, Wed - 7 December 22 -
#India
Target Killings In Kashmir: కాశ్మీరీ పండిట్ల దుస్థితిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.!!
మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా నుంచి కశ్మీరీ పండిట్ల వలసపై బీజేపీని లక్ష్యంగా చేసుకుంది కాంగ్రెస్. 8ఏళ్ల పాలనలో కశ్మీరీ పండిట్ల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మోదీ సర్కార్ ను డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 80మంది కశ్మీరీ […]
Published Date - 07:48 PM, Thu - 27 October 22