Modernization Of 21 Railway Stations
-
#Telangana
PM Modi-Telangana : ఆగస్టు 6న తెలంగాణకు ప్రధాని మోడీ.. ఎందుకంటే ?
PM Modi-Telangana : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 6న(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. "అమృత్ భారత్ స్టేషన్స్" ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణలోని 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు సంబంధించిన పనులను ఆయన ప్రారంభించనున్నారు.
Published Date - 08:23 AM, Wed - 2 August 23