Minorities
-
#Telangana
Telangana : మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు..!
. ఈ విస్తరణలో ముగ్గురు లేదా నలుగురు కొత్త నేతలు మంత్రివర్గంలోకి రావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది.
Published Date - 03:11 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్కు నిరసన సెగ
తెనాలికి సమీపంలోని ఐతా నగర్లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి.
Published Date - 02:07 PM, Tue - 3 June 25 -
#India
Asaduddin Owaisi : ముస్లింల పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi : లోక్సభలో రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ ఆస్తులు, మత స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తారు. అధికారాన్ని ఆసరాగా చేసుకుని వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒవైసీ ఆరోపించారు. ఈ సమయంలో, అతను ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తాడు , మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశాడు.
Published Date - 06:04 PM, Sat - 14 December 24 -
#India
PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు : మోడీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
Published Date - 01:30 PM, Mon - 20 May 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Published Date - 06:02 PM, Sat - 10 February 24 -
#Speed News
Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మైనార్టీ ప్రజాప్రతినిధులు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Published Date - 11:06 PM, Sat - 3 February 24 -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణలో కుల గణన ప్రక్రియకు సీఎం రేవంత్ ఆదేశం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కుల గణన చేపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Published Date - 08:38 PM, Sat - 27 January 24 -
#Telangana
Telangana: మైనార్టీలపై కాంగ్రెస్ గురి
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Published Date - 03:51 PM, Sun - 8 October 23 -
#Speed News
Telangana: సీఎం కేసీఆర్ ని కలిసిన మంత్రి కొప్పుల
మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే
Published Date - 08:02 AM, Tue - 25 July 23 -
#Andhra Pradesh
Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!
Chandrababu Naidu: తెలుగుదేశంపై అపవాదులు వేయడంలో వైసీపీ 2019 ఎన్నికల్లో పైచేయి సాధించింది. చేయని తప్పులను కూడా అపాదించింది. అలాంటి వాటిలో ఒకటి ముస్లిం రిజర్వేషన్లు. వాస్తవంగా మైనారిటీలకు వైఎస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
Published Date - 09:00 PM, Sun - 11 December 22