Minister Tummala Nageswara Rao
-
#Telangana
Free Schemes : ఉచితాలు తగ్గించాలంటూ కాంగ్రెస్ మంత్రి సూచన
Free Schemes : ఉచితాలు అందరికీ కాకుండా, నిజంగా అర్హులకే పరిమితం చేయాలన్నారు. గతంలో బియ్యం ధర కిలోకు రూ.3 ఉన్నప్పుడు ఎన్టీఆర్ సబ్సిడీ బియ్యం పథకం ద్వారా ప్రజల అభిమానం పొందారని
Published Date - 10:09 AM, Tue - 6 May 25 -
#Telangana
Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. ధరలు పెరిగినట్లు ప్రకటించిన మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు.
Published Date - 03:41 PM, Wed - 29 January 25 -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Published Date - 05:15 PM, Wed - 15 January 25 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Published Date - 10:06 AM, Sun - 12 January 25 -
#Telangana
Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?
రైతు భరోసాపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
Published Date - 09:28 AM, Thu - 2 January 25 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారు మాత్రమే అర్హులు!
ఇకపోతే రాష్ట్రంలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Published Date - 11:31 PM, Sat - 28 December 24 -
#Telangana
Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్.. రైతు భరోసా అప్పటినుంచే!
అసెంబ్లీలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018-19లో గత ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది.
Published Date - 11:03 AM, Sat - 21 December 24 -
#Telangana
KTR : రాష్ట్రంలో రుణమాఫీ..అంతా డొల్లతనమే: కేటీఆర్
KTR : 10 నెలలు దాటినా ఇంకా 20 లక్షల మందికి అందలేదంటే.. అనధికారంగా ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నిజాలు ఒప్పుకోకుండా అందరికీ 100% రుణమాఫీ జరిగిందని గొప్పలు చెపుకోవడం ఇప్పటికైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Published Date - 01:03 PM, Fri - 4 October 24 -
#Telangana
Palm Oil Farmers: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల
ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Published Date - 04:04 PM, Tue - 1 October 24 -
#Telangana
Sitarama Project : ట్రయల్ రన్ సక్సెస్..10 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
ఈ ప్రాజెక్టు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది
Published Date - 12:20 PM, Thu - 27 June 24