Minister Sridharbabu
-
#Telangana
AI Based Civil Services: కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.
Date : 18-08-2025 - 5:24 IST -
#Telangana
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Date : 05-08-2025 - 4:28 IST -
#Telangana
Telangana Record In Davos: దావోస్లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్!
దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది.
Date : 23-01-2025 - 2:38 IST -
#Telangana
World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. సీఎం రేవంత్ బృందం షెడ్యూల్ ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
Date : 21-01-2025 - 2:25 IST -
#Telangana
Hyderabad Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్.. రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం!
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
Date : 18-01-2025 - 7:19 IST