Minister Satyakumar
-
#Andhra Pradesh
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
కడప జిల్లాకు “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కట్టుబాటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:18 PM, Mon - 26 May 25 -
#Andhra Pradesh
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
Published Date - 02:09 PM, Wed - 21 May 25 -
#Andhra Pradesh
FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్ల ఏర్పాటు..
FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
Published Date - 08:08 PM, Tue - 8 October 24