Minister Satya Kumar Comments
-
#Andhra Pradesh
Jagan : ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన – మంత్రి సత్యకుమార్
Jagan : “జగన్ నర్సీపట్నం పర్యటనకు నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి” అని ప్రశ్నించారు. ప్రజాసేవ పేరుతో కాకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు
Published Date - 07:00 PM, Thu - 9 October 25