Migrant Workers
-
#Andhra Pradesh
Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.
Date : 03-08-2025 - 2:51 IST -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
#Telangana
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆచూకీ కోసం పోలీసుల కాళ్లపై పడే స్థితికి చేరుకున్నారు. ఇది ఎంత దుర్ఘటన అంటూ కేటీఆర్ స్పందించారు.
Date : 04-07-2025 - 1:52 IST