Midday Meal Scheme
-
#Andhra Pradesh
Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్
Nara Lokesh: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దేశంలోనే తొలిసారిగా పూర్తి సౌరశక్తి ఆధారిత సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
Date : 02-09-2025 - 4:07 IST -
#Telangana
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు నేరుగా మంత్రిని కలిసి సమస్యలు చెప్పాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ముందస్తుగా మోహరించిన సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు.
Date : 11-08-2025 - 12:22 IST -
#Telangana
Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?
వాళ్లు ఉదయాన్నే ఇంటి నుంచి భోజనాన్ని(Midday Meal Scheme) తెచ్చుకోలేరు.
Date : 21-01-2025 - 8:27 IST -
#Andhra Pradesh
Anagani Satya Prasad : ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది..
Anagani Satya Prasad : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 04-01-2025 - 6:17 IST