Mid Day Meal
-
#Speed News
Bihar: మధ్యాహ్న భోజనంలో పాము
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం ఆందోళన కలిగించింది.
Published Date - 08:03 PM, Sat - 16 September 23