Mauritius
-
#Speed News
UPI Services: నేటి నుండి శ్రీలంక, మారిషస్లలో యూపీఐ సేవలు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శ్రీలంక, మారిషస్లకు యూపీఐ సేవల (UPI Services)ను ప్రారంభించనున్నారు. దీనితో పాటు UPI, రూపే కనెక్టివిటీ ఈ రెండు దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
Published Date - 06:35 AM, Mon - 12 February 24