Maoists
-
#Andhra Pradesh
Maoists : ఏపీ డీపీజీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుద సామగ్రిని స్వాధీనం
ఈ లొంగుబాటుతో ఏవోబీ (ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ బోర్డర్) పరిధిలో మావోయిస్టు శక్తులు మరింత బలహీనమయ్యాయని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు వదిలిపెట్టిన ప్రాంతాల్లో సర్వేలు చేపట్టి భారీగా ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Published Date - 01:14 PM, Sat - 26 July 25 -
#Telangana
MP Raghunandan Rao : నిన్ను లేపేస్తాం అంటూ ఎంపీ రఘునందన్ కు మావోలు హెచ్చరిక
MP Raghunandan Rao : "మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం" అంటూ వచ్చిన కాల్లో ఆయనకు స్పష్టమైన ముప్పు జారీ చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ,
Published Date - 03:40 PM, Sun - 29 June 25 -
#Telangana
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పడుతోందన్న దానికి తాజా పరిణామం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.
Published Date - 01:46 PM, Fri - 20 June 25 -
#Speed News
Maoists: భారత్ బంద్: మావోయిస్టుల పిలుపుతో హై అలర్ట్.. తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో కూంబింగ్
వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Published Date - 08:13 AM, Tue - 10 June 25 -
#India
Maoists : నంబాల కేశవరావు ఎన్కౌంటర్.. నిరసనగా భారత్ బంద్కు పిలుపు
Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి.
Published Date - 04:56 PM, Sat - 31 May 25 -
#Special
The Maoists: మావోయిస్టుల గమ్యం,గమనం !
మరణించిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, ఆదివాసుల హక్కుల కోసం సాగిన పోరాటాన్ని పేర్కొంటూ ఒక అభిమాని రాసిన హృదయాన్ని కలచే పోస్ట్.
Published Date - 12:46 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై అనుమానాలివీ
నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Published Date - 12:22 PM, Sat - 24 May 25 -
#Telangana
Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ ?
మల్లోజుల వేణుగోపాలరావు(Mallojula Venugopal Rao) సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు కమాండర్గా పనిచేశాడు.
Published Date - 04:57 PM, Fri - 23 May 25 -
#India
Maoists Top Leader: మావోయిస్టు కొత్త దళపతి.. రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల రావు ?
ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్గా పనిచేస్తున్నారు.
Published Date - 06:40 PM, Thu - 22 May 25 -
#Andhra Pradesh
Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
నంబాల కేశవరావు(Chhattisgarh Encounter) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.
Published Date - 05:14 PM, Wed - 21 May 25 -
#India
Chhattisgarh : భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Published Date - 11:11 AM, Wed - 21 May 25 -
#India
Chhattisgarh : భారీ ఎన్కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి..!
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరగడంతో మావోయిస్టుల తరపున భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Published Date - 07:52 PM, Mon - 12 May 25 -
#India
Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’పై ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ .. కీలక ఆదేశాలు
అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం పరిధిలో ఆపరేష్ కగార్(Operation Kagar) కంటిన్యూ కానుంది.
Published Date - 11:34 AM, Sat - 10 May 25 -
#India
Maoists : బీజాపూర్లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Published Date - 05:32 PM, Thu - 8 May 25 -
#Speed News
Mulugu : మావోయిస్టుల మందుపాతర పేలి.. ముగ్గురు పోలీసులు మృతి
బుధవారం రోజే తడపాల గుట్టలలోకి(Mulugu) పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సంయుక్త టీమ్ ప్రవేశించగా.. 24 గంటల్లోనే చేదు వార్త బయటికి వచ్చింది.
Published Date - 10:52 AM, Thu - 8 May 25