Manipur
-
#India
Manipur: మణిపూర్లో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ తర్వాత చాలా ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఇదిలా ఉండగా.. చురాచంద్పూర్ (Churachandpur) జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడినందున, చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew)లో పాక్షిక సడలింపు ప్రకటించారు.
Published Date - 09:34 AM, Sun - 7 May 23 -
#India
Manipur: మణిపూర్లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.
Published Date - 01:49 PM, Sat - 6 May 23 -
#India
31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!
మణిపూర్ హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వరకు 31 మందిమరణించినట్టు (Killed) స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది.
Published Date - 11:06 AM, Sat - 6 May 23 -
#India
Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి
మణిపూర్ (Manipur) మరోసారి హింసాకాండలో దగ్ధమైంది. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అల్లర్లకు వ్యతిరేకంగా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:32 AM, Sat - 6 May 23 -
#India
Manipur Violence: మండుతున్న మణిపూర్.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) దగ్ధమవుతోంది. దీనికి సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం (మే 04) మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్తో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.
Published Date - 07:50 AM, Fri - 5 May 23 -
#India
Manipur violence : మణిపూర్ లో ST రిజర్వేషన్ హింస, రంగంలోకి సైన్యం,అస్సాం రైఫిల్స్
మణిపూర్ లో హింస (Manipur violence) చెలరేగింది. సైన్యం, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగాయి. రక్షణ కల్పించేందుకు భారీగా (Army)మోహరించాయి.
Published Date - 04:28 PM, Thu - 4 May 23 -
#Speed News
Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
Published Date - 04:10 PM, Thu - 4 May 23 -
#India
Nandini Gupta: ఫెమినా మిస్ ఇండియాగా 19 ఏళ్ల నందిని గుప్తా..!
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్ను రెండో రన్నరప్గా ప్రకటించారు.
Published Date - 07:56 AM, Sun - 16 April 23 -
#India
Earthquake: మణిపూర్లో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
మణిపూర్ (Manipur)లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటలకు సంభవించాయి.
Published Date - 06:17 AM, Tue - 28 February 23 -
#Cinema
Explosion: సన్నీ లియోన్ ఫ్యాషన్ షో దగ్గర పేలుడు
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాషన్ షో సమీపంలో భారీ పేలుడు (Explosion)సంభవించింది. మణిపుర్ రాజధాని ఇంపాల్లో సన్నీలియోన్ (Sunny Leone) ఫ్యాషన్ షోకు శనివారం హాజరుకావాల్సి ఉంది. అయితే ఉదయం 6.30 గంటలకు పేలుడు జరిగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Published Date - 12:37 PM, Sat - 4 February 23 -
#India
Earthquake: మణిపూర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు
మణిపూర్లోని ఉఖ్రుల్లో శనివారం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఉదయం 06:14:55 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు.
Published Date - 08:28 AM, Sat - 4 February 23 -
#India
BJP : మణిపూర్లో బీజేపీ నాయకుడిపై కాల్పులు..పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీజేపీ నాయకుడు మృతి చెందాడు.
Published Date - 07:19 AM, Wed - 25 January 23 -
#India
Manipur : ఆ ఐదుగురిపై అనర్హత వేటు వేయాల్సిందే – మణిపూర్ కాంగ్రెస్
బీజేపీలో చేరిన ఐదుగురు మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది....
Published Date - 06:44 AM, Tue - 25 October 22 -
#India
Manipur : నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ కట్..!!
మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది.
Published Date - 08:16 AM, Sat - 15 October 22 -
#India
Manipur Landslide:మణిపూర్లో విరిగిపడ్డ కొండచరియలు, 7గురు మృతి, 45 మంది గల్లంతు
మణిపూర్లోని నోని జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఏడుగురు మరణించారు.
Published Date - 03:54 PM, Thu - 30 June 22