Madurai
-
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#South
Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు.. నమోదైన సెక్షన్లు ఇవే!
ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మతం ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మతపరమైన భావనలను అవమానించడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే చర్యలు), మరియు 353(1)(b)(2) (ప్రజా శాంతిని భంగపరిచే ప్రసంగాలు) కింద అన్నానగర్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు.
Date : 01-07-2025 - 10:51 IST -
#India
Tamil Nadu: మరో వివాదంలో తమిళనాడు గవర్నర్.. డీఎంకే, కాంగ్రెస్ విమర్శలు
తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు.
Date : 13-04-2025 - 8:34 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు.. ఎక్కడంటే..!
Pawan Kalyan : ఈ వివాదం, పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చింది. గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించినవారే తుడిచిపెట్టుకుపోతారు" అని గట్టిగా వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 11:42 IST -
#South
Manickam Tagore: మోదీని మహాత్మా గాంధీతో పోల్చడం ఏంటి.. మండిపడ్డ మాణికం ఠాగూర్
మాణికం ఠాగూర్ తెలుసు కదా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొన్ని రోజులు పని చేసిన విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 12:21 IST -
#Speed News
Train Fire: మధురైలో ఘోర రైలు ప్రమాదం.. 8 మంది మృతి
తమిళనాడులోని మధురై (Madurai)లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్కీపూర్కు చెందిన లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో మధురై సమీపంలో మంటలు (Train Fire) చేలరేగాయి.
Date : 26-08-2023 - 9:00 IST -
#South
Jallikattu:మధురై జల్లికట్లులో విషాదం.. ఒకరు మృతి, 80 మందికి గాయాలు
సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. కరోనా ఆంక్షల మధ్య మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడవడంతో చనిపోయాడు. మరో 80 మంది గాయపడ్డారు.
Date : 15-01-2022 - 10:03 IST -
#South
Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 07-01-2022 - 10:01 IST -
#Devotional
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Date : 14-10-2021 - 5:07 IST