Madhubani
-
#Speed News
Road Accident: జాతీయ రహదారిపై ప్రమాదం.. బస్సు బోల్తా, 30 మంది ప్రయాణికులకు గాయాలు
మధుబని జిల్లాలోని ఫుల్పరస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. కిస్నిపట్టి కెనాల్ సమీపంలో జాతీయ రహదారి 57పై ఆదివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది.
Published Date - 10:55 AM, Sun - 4 June 23