Loksabha Polls
-
#India
Loksabha Polls: లోక్సభ ఎన్నికల వేళ ఈసీ మరో కీలక నిర్ణయం
Loksabha Polls: లోక్సభ ఎన్నికల(Loksabha Polls) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో(four states) కొందరు జిల్లా ఎస్పీ(Sp)లను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్(District Magistrate), ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బదిలీ(Transfer) చేస్తూ (Ec) ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బదిలీలు జరిగాయి. గుజరాత్లోని చోటా ఉదయ్పూర్, అహ్మాదాబాద్ రూరల్ జిల్లా ఎస్పీలు, పంజాబ్లోని పఠాన్కోట్, […]
Published Date - 01:00 PM, Thu - 21 March 24 -
#India
Congress: ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు..
Congress: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకంగా ఆరు రాష్ట్రాల్లో(six states) లోక్సభ ఎన్నికల అభ్యర్థుల(Lok Sabha election candidates)ను ఖరారు చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ‘‘కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని విలేకరులతో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ […]
Published Date - 11:40 AM, Fri - 8 March 24 -
#Telangana
BRS: లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం, జనవరి 3 నుంచి సమావేశాలు షురూ!
జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.
Published Date - 03:58 PM, Fri - 29 December 23 -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఖమ్మం లోక్సభ సీటు కోసం అన్వేషిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతలు అంటున్నారు. ఖమ్మం ఎంపీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాలుగు, సీపీఐ మద్దతుతో ఒకటి గెలుపొందింది. ఐదు నియోజకవర్గాలకు చెందిన […]
Published Date - 04:57 PM, Thu - 28 December 23 -
#Telangana
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెoట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన […]
Published Date - 04:57 PM, Mon - 25 December 23 -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు
KTR: హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి […]
Published Date - 10:18 AM, Fri - 22 December 23 -
#India
BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.
Published Date - 11:29 AM, Wed - 27 April 22 -
#India
Congress: రాబర్ట్ వాద్రా ఎంట్రీతో మారేది కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తా? లేక…?
ఎగ్జి్ట్ పోల్స్ చూస్తే.. బీజేపీకి సంతోషంగా ఉంది. కానీ కాంగ్రెస్ కు మాత్రం గుండె దడ పెరుగుతోంది. ఉన్న పంజాబ్ పీఠం కూడా ఖాళీ చేయాల్సి వస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు అన్న కోణంలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినాయకత్వంపై విమర్శలు వస్తాయా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ దెబ్బకు […]
Published Date - 09:56 AM, Wed - 9 March 22