HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Bjp Identifies 73000 Weak Booths In Run Up To 2024 Polls

BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు

2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.

  • By Hashtag U Published Date - 11:29 AM, Wed - 27 April 22
  • daily-hunt

2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది. ఏఏ లోక్ సభ స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉందో ముందే అంచనా వేస్తోంది. దానిని బట్టి అక్కడ ఏ విధంగా విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలో ఆలోచిస్తోంది. దీనికోసం జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యలతో ఓ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేసింది.

దేశంలో బీజేపీ స్ట్రాటజీ అంతా పోలింగ్ బూత్ ల వారీగా ఉంటుంది. అలా లెక్క చూస్తే.. సుమారు 74 వేల పోలింగ్ బూత్ లలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో బీజేపీకి అర్థమైంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి ఓ అంచనాకు వచ్చింది. అందుకే అలా బలహీనంగా ఉన్నచోట అక్కడ పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే అమలు చేయనుంది.

బీజేపీ దేశంలో ఇప్పటివరకు ఓ 100 లోక్ సభ నియోజకవర్గాల్లో అస్సలు గెలవలేదు. దానికి కారణాలు తెలుసుకోవడానికి ఈ బృందం ఓ మూడు నెలల పాటు పర్యటనలు చేయనుంది. స్థానిక బీజేపీ నేతలతో సమావేశాల తరువాత ఓ అంచనాకు రానుంది. అక్కడ గెలవడానికి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలుగా టాస్క్ ఫోర్స్ స్కెచ్ లు రెడీ చేస్తుంది. ఈ పర్యటనలు కూడా వచ్చే వారం నుంచి మొదలవ్వనున్నాయి.

బీజేపీ ఎక్కువగా దక్షిణాదిలోనే బలహీనంగా ఉంది. అందుకే అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ ను స్టార్ట్ చేయడానికి వీలుగా పావులు కదుపుతోంది. కానీ దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి లేదు. విభజన హామీల అమలు విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. మరి ఈ అసంతృప్తిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ తో బీజేపీ గ్రౌండ్ వర్క్ ని పెంచింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharatiya Janata Party
  • loksabha polls

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd