Loksabha Elections 2024
-
#Telangana
TCongress: 12 లోక్ సభ స్థానాలపై కాంగ్రెస్ గురి, రేవంత్ వ్యూహం ఇదే!
TCongress: తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని, తద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మంచి సంఖ్యను అందించాలని అధికార పార్టీ భావిస్తోంది. మోడీని ప్రధానమంత్రిగా చేసుకుని బీజేపీ మరోసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తుండగా, కాషాయ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ప్రొజెక్ట్ చేయాలనే వ్యూహంతో దీనిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ […]
Date : 21-01-2024 - 2:09 IST -
#Speed News
Kishan Reddy: 350కి పైగా లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమంక్షలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని అన్నారు. అయితే.. రేవంత్రెడ్డి సర్కార్ మాత్రం ప్రస్తుతం […]
Date : 21-01-2024 - 1:42 IST -
#Speed News
Khammam: ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుక గురి
Khammam: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలకు ఇప్పట్నుంచే తలనొప్పులు మొదలవుతున్నాయి. ప్రధాన పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈసారి అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీ టికెట్ రానివాళ్లు పార్లమెంట్ టికెట్ ఆశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మం గురి పెట్టారు. ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం […]
Date : 19-01-2024 - 5:25 IST -
#Telangana
KCR: త్వరలో గులాబీ బాస్ యాక్టివ్, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి గాయమై కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కర్రసాయంతో నడుస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ముందుగా పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశాాలున్నాయి. అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తేవటంలో ఎమ్మెల్సీలు చురుకైన […]
Date : 19-01-2024 - 4:42 IST -
#Telangana
Harish Rao: అసెంబ్లీ ఫలితాలు గుణపాఠంగా నేర్చుకుని, పార్లమెంటులో సత్తా చాటుదాం : హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ […]
Date : 17-01-2024 - 4:24 IST -
#Speed News
PM Modi: ప్రధాని మోడీ AP పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే
PM Modi: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పీఎం మోడీ వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ […]
Date : 14-01-2024 - 10:28 IST -
#Telangana
Priyanka Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసేదీ ఇక్కడ్నుంచే
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. AICC – స్థానిక కాంగ్రెస్ యూనిట్కు సమాచారం ఇవ్వకుండా ఇప్పటికే కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించిందని, తెలంగాణలోని మరో స్థానం నుండి ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని కూడా ఆలోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నాటకలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో కొప్పల్ ఒకటి మరియు 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్తో […]
Date : 13-01-2024 - 4:52 IST -
#Telangana
KTR: ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు, పార్టీ నేతలకు కేటీఆర్ హితబోధ
KTR: తమను వోడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన ద్రుష్టికి వచ్చిందని, అట్లా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హితవు పలికారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి […]
Date : 12-01-2024 - 3:09 IST -
#Telangana
KTR: పనుల కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం: కేటీఆర్
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేగంగా ముందుకు సాగుతున్నారు. పలు స్థానాలపై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కెటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది […]
Date : 11-01-2024 - 12:54 IST -
#Speed News
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బండి సంజయ్
Bandi Sanjay: మార్చి లేదా ఏప్రిల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ విధింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, అభయహస్తం దరఖాస్తుల పరిశీలన, డిజిటలైజేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెంకట్పల్లిలో విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటించారు. స్థానికులతో […]
Date : 10-01-2024 - 12:33 IST -
#Telangana
Revanth Ready: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు లక్ష్యం!
Revanth Ready: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభతో జనవరి 26 తర్వాత ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్లో ఐదు జిల్లాల ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన వెంటనే ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. […]
Date : 08-01-2024 - 10:51 IST -
#Telangana
Sonia Gandhi: సోనియాను బరిలో దింపేందుకు టీపీసీసీ పట్టు, అధినేత్రి అంగీకరించేనా!
Sonia Gandhi: తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి టీపీసీసీ విజ్ఞప్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలంగాణపై గౌరవం ఉన్నవారు సోనియాగాంధీకి మద్దతిస్తారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియాగాంధీ ముందున్నారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నివేదిక విడుదల […]
Date : 08-01-2024 - 6:59 IST -
#Telangana
Congress-CPI: లోక్ సభపై కాంగ్రెస్-సీపీఐ ఫోకస్, బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే లక్ష్యం
Congress-CPI: తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు సమావేశమై తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించే వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐల మధ్య ఎన్నికల ముందస్తు పొత్తు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో బీజేపీని శాసనసభలో సింగిల్ డిజిట్కే […]
Date : 03-01-2024 - 1:20 IST -
#Telangana
Revanth Reddy: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పాలన యంత్రాంగంపై గురి!
ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరంలో జిల్లాల పర్యటన చేయనున్నారు.
Date : 11-12-2023 - 11:05 IST -
#India
Pre Budget Meetings: అక్టోబర్ 10 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు..!
ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ (Pre Budget Meetings)కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
Date : 21-09-2023 - 8:22 IST