Lok Sabha Adjourned Sign Die
-
#India
Loksabha : జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..లోక్సభ నిరవధిక వాయిదా
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు.
Date : 20-12-2024 - 12:37 IST