Lock Down
-
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 17-09-2024 - 9:08 IST -
#Covid
Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జరిగిందంటే..?
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో 'జనతా కర్ఫ్యూ' (Janata Curfew) విధించింది.
Date : 22-03-2024 - 11:30 IST -
#India
China Pneumonia: చైనాలో న్యుమోనియా..ఇండియాలో మరోసారి లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం చైనాలో న్యుమోనియా దారుణంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది.
Date : 27-11-2023 - 8:17 IST -
#Speed News
Tamil Nadu: కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం
తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థుల భౌతిక హాజరును నిరాకరించింది. 8వ తరగతి పై విద్యార్థులకు 50% […]
Date : 01-01-2022 - 5:02 IST -
#Telangana
Self-Lockdown : మా ఊరికి రావొద్దు.. స్వీయ నిర్భంధంలోకి ఓ గ్రామం!
తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 30కుపైగా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో జనాలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు.
Date : 23-12-2021 - 2:52 IST -
#Speed News
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒక కుటుంబం నుండి కేవలం ఒక వ్యక్తినే అనుమతించనున్నారు. […]
Date : 23-12-2021 - 12:21 IST -
#Speed News
Omicron: ఆంక్షలు తప్పనిసరి- WHO
ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ శర వేగంగా వ్యాప్తి చెందుతున విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ నిర్ధారణ అవుతుండడం గమనార్హం.
Date : 21-12-2021 - 1:06 IST