Liquor Ban In Bihar
-
#India
No compensation: బీహార్ సీఎం సంచలన నిర్ణయం.. వారికి నష్ట పరిహారం ఇచ్చేది లేదు
బీహార్లో మద్యం వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. ఛప్రా లో కల్తీ మద్యం కారణంగా ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మద్యం ప్రియుల మరణానికి పరిహారం (Compensation)పై చర్చ మొదలైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిహారం (Compensation) ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్
Date : 16-12-2022 - 6:55 IST