Latest News
-
#Cinema
Chiranjeevi : ఏంటీ.. చిరంజీవి ఏజ్ రివర్స్లో వెళ్తోందా..?
Chiranjeevi : అటు ఇండస్ట్రీకి బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి తన కెరీర్లో విజయవంతంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే, గతేడాది ఆయన టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో, కొంత నిరాశ ఏర్పడింది.
Date : 25-12-2024 - 7:07 IST -
#Andhra Pradesh
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు.
Date : 16-11-2024 - 3:22 IST -
#India
SC YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్
SC YouTube Channel Hacked: సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కు గురైంది. ఛానెల్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి బదులుగా "రిప్పల్" పేరును చూపిస్తుంది. అంతేకాదు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలు సదరు ఛానెల్ లో ప్రసారం అవుతున్నాయి.
Date : 20-09-2024 - 1:58 IST -
#India
Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల
Haryana Assembly Elections: హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు మించి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆప్ సొంతంగా 20 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.
Date : 09-09-2024 - 4:28 IST -
#India
Doctor Murder Case: పిల్లలు ఉంటే తల్లి బాధ తెలిసేది: సీఎంపై బాధితురాలి తల్లి ఆవేదన
నిందితులకు మరణశిక్ష పడేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అయితే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.మమతా బెనర్జీకి కొడుకు, కూతురు లేరని అన్నారు. దీంతో బిడ్డను పోగొట్టుకున్న బాధను ఆమె అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు
Date : 30-08-2024 - 11:55 IST -
#India
Kolkata Doctor Rape: కోల్కతా ఘటనపై నిర్భయ తల్లి ఆగ్రహం, సీఎం రాజీనామా !
డాక్టర్పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో పరిస్థితిని అదుపు చేయడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ నిరసనలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Date : 18-08-2024 - 10:04 IST -
#India
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
#Speed News
Group-1 Prelims : గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-I సర్వీసెస్ పోస్టుల తాత్కాలిక సమాధాన కీని విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tspsc.gov.in నుండి సమాధాన కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Date : 13-06-2024 - 10:33 IST -
#Andhra Pradesh
AP Politics : ప్యాక్ చేసిన ఐ-ప్యాక్.. ముంచేసిన మస్తాన్.. ఇవీ వైసీపీ నేతలు ఆరోపణలు..!
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Date : 10-06-2024 - 5:36 IST -
#Health
Kiwi Benefits : ఖాళీ కడుపుతో ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి..!
కివీ పండు గురించి మీరు వినే ఉంటారు. పేరు సూచించినట్లుగా, కివీ పక్షి స్వదేశం న్యూజిలాండ్ నుండి ఉద్భవించింది.
Date : 09-06-2024 - 8:15 IST -
#Speed News
Ebrahim Raisi : ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది. హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని, రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది.
Date : 24-05-2024 - 10:23 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.
Date : 29-04-2024 - 10:30 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Date : 19-03-2024 - 12:39 IST -
#India
Narendra Modi : అక్కడ పెట్రోల్, డీజిల్ ధర రూ.15 తగ్గించిన కేంద్రం
మారుమూల దీవులకు ఇంధనాన్ని రవాణా చేసేందుకు ప్రత్యేక మౌలిక సదుపాయాలపై ఖర్చును రికవరీ చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (indian Oil Corporation) విధించిన కాస్ట్ ఎలిమెంట్ను తొలగించిన తర్వాత లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు లీటరుకు రూ.15.3 వరకు తగ్గాయి. ఆండ్రోట్.. కల్పేని దీవులలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 15.3 తగ్గిస్తూ.. నరేంద్ర మోడీ (Narendra Modi) సర్కార్ నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్ దీవులలోని కవరత్తి, మినికాయ్లో లీటరుకు […]
Date : 16-03-2024 - 8:34 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham : సినిమాల్లో పీకే హీరో, రాజకీయాల్లో నేనే హీరో
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలను కీలక పదవులు, సీట్లు ఇచ్చి ఆ వర్గం వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. స్వయం ప్రకటిత కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరారు. ఈరోజు ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన పవన్ […]
Date : 16-03-2024 - 7:21 IST