Lands
-
#Telangana
Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?
Konda Surekha Resign : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన టెండర్ వివాదం, దానిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది
Published Date - 01:29 PM, Thu - 16 October 25 -
#Telangana
HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!
ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల చెర నుంచి 'హైడ్రా' స్వాధీనం చేసుకుంది.
Published Date - 08:03 PM, Sun - 5 October 25 -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Published Date - 12:10 PM, Sun - 14 January 24 -
#Speed News
Kodandaram: బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసింది : కోదండరామ్
Kodandaram: తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (టీజీటీఏ) హరిత ప్లాజాలో ‘తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టత’పై జరిగిన చర్చలో కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం తన ఇష్టానుసారం రెవెన్యూ చట్టాలను మార్చి తమకు అనుకూలమైన వర్ాలకే భూములిచ్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థను నిర్వహించే […]
Published Date - 03:17 PM, Mon - 25 December 23 -
#Telangana
Telangana: చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు..చేసేవి పనికి మాలిన పనులు
చిన్న దొర, పెద్ద దొర అంటూ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
Published Date - 08:20 PM, Sat - 5 August 23 -
#Telangana
Tribal People: పోడుపై మళ్లీ పోరు!
మంచిర్యాల అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published Date - 11:27 AM, Fri - 8 July 22