Ktr
-
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Telangana
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
Phone Tapping Case:బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. కాళేశ్వరం(Kaleswaram) మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై సమగ్ర విచారణ(Comprehensive investigation) జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.అంతేకాదు..ఈ రెండు అంశాలపై విచారణ జరిగిఏత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. […]
Date : 01-06-2024 - 2:11 IST -
#Telangana
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా తప్పిస్తోంది!
KTR: ‘‘తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో… ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా.. నమ్మి నడిచిన BRS పార్టీ, కెసిఆర్ బాటకే జై కొట్టారు’’ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార […]
Date : 31-05-2024 - 9:10 IST -
#Telangana
Telangana’s New Emblem : రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ను తొలగించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 30-05-2024 - 10:52 IST -
#Telangana
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం […]
Date : 29-05-2024 - 11:40 IST -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Date : 28-05-2024 - 11:31 IST -
#Telangana
KTR : ఆదిలాబాద్లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు. […]
Date : 28-05-2024 - 3:29 IST -
#Telangana
Telangana : భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర – కేటీఆర్
పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేసారు
Date : 26-05-2024 - 5:46 IST -
#Speed News
KTR : పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
Date : 26-05-2024 - 12:48 IST -
#Telangana
KTR: BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
KTR: ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో రియాక్ట్ అయ్యారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని, ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఉత్తంకుమార్ రెడ్డి గారి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు.. మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని కేటీఆర్ అన్నారు. ‘‘BRS […]
Date : 26-05-2024 - 12:08 IST -
#Telangana
KTR: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేశారు!
KTR: తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం […]
Date : 25-05-2024 - 9:47 IST -
#Telangana
KTR : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది – కేటీఆర్
బంగారు తెలంగాణను సాధించాం..ఐదేళ్లలోనే దేశంలోనే నెం 1 రాష్ట్రం గా తీర్చిదిద్దాం..జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తీసుకొచ్చాం..కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు ఇలా ఎన్నో తీసుకొచ్చి ప్రతి రోగికి..ప్రతి మహిళకు భరోసా ఇచ్చాం..కానీ కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే బంగారు రాష్ట్రాన్ని కాస్త భరోసా లేని రాష్ట్రంగా నాశనం చేసారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ […]
Date : 24-05-2024 - 3:38 IST -
#Telangana
TG : రేవంత్ రెడ్డి ని ఎందుకు జైల్లో పెట్టకూడదు..? – కేటీఆర్ ప్రశ్న
ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ CM రేవంత్ రెడ్డి ని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నించారు
Date : 24-05-2024 - 11:41 IST -
#Telangana
KTR: కరెంట్ కొరతతో శిశువులు, పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?
KTR: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరుగుతోందో మీరే గమనించండి అని, ఉత్తర తెలంగాణలో పేదలకు దిక్కు అయినటువంటి ఎంజీఎం లాంటి పెద్ద హాస్పిటల్ లో 5 గంటలు కరెంట్ లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఐదు గంటలు కరెంట్ పోతే నవజాత శిశువులు, ఐసీయూలో పేషెంట్ల ప్రాణాలు […]
Date : 22-05-2024 - 7:11 IST -
#Speed News
KTR : మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..
ఆపదలో ఉన్న ఎంతోమందిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఆదుకున్నారు.
Date : 22-05-2024 - 2:26 IST