Krishna River
-
#Andhra Pradesh
Kuppam : కుప్పం ప్రజల కల నెరవేర్చిన కృష్ణా జలాలు.. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
ఇది కేవలం నీటి రాక మాత్రమే కాదు, చరిత్రలో గుర్తించదగిన ఘట్టం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 02:06 PM, Sat - 30 August 25 -
#Telangana
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
Published Date - 01:40 PM, Thu - 28 August 25 -
#Telangana
Sagar Reservoir : సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగినందున, అధికారులు ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి, ప్రాజెక్టు గేట్లు తరచుగా ఎత్తి నీటిని క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు.
Published Date - 12:12 PM, Thu - 21 August 25 -
#Telangana
Nagarjuna Sagar : నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 24 గేట్లు ఎత్తి నీరు విడుదల
. ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 2,33,041 క్యూసెక్కులకు చేరుకుంది. అంటే జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తూనే ఉండగా, అదే సమయంలో దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు కారణమైంది.
Published Date - 10:33 AM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది.
Published Date - 09:59 AM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Krishna River : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 25 గేట్లు ఎత్తివేత
ఈ వరద నీరు విజయవాడలోని ప్రముఖ ప్రకాశం బ్యారేజ్ వరకు చేరిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. బ్యారేజ్ ఇన్ఫ్లో 20,748 క్యూసెక్కులకు చేరుకుంది.
Published Date - 10:10 AM, Tue - 22 July 25 -
#Andhra Pradesh
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Published Date - 11:43 AM, Tue - 15 July 25 -
#Viral
Wife Master Plan : సెల్ఫీ తీసుదాం అంటూ భర్తను నదిలో తోసిన భార్య..కానీ
Wife Master Plan : నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట – కడ్లూరు మధ్య ఉన్న కృష్ణా నది బ్రిడ్జి వద్ద భార్య భర్తను "రా బావా.. సెల్ఫీ దిగుదాం" అంటూ బ్రిడ్జి అంచునకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తాతప్పను నదిలోకి తోసేసింది.
Published Date - 05:34 PM, Sat - 12 July 25 -
#Andhra Pradesh
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు.
Published Date - 01:10 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Published Date - 05:36 PM, Sat - 31 May 25 -
#Telangana
Jurala Project : జూరాల ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి ఎగువనుంచి 97,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అందులో 90,394 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
Published Date - 04:56 PM, Fri - 30 May 25 -
#Telangana
CM Revanth Key Meeting: కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక సమావేశం!
రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది.
Published Date - 07:32 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu : విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సీప్లేన్ సర్వీసును నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటారని ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
Published Date - 09:51 AM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు
వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు.
Published Date - 02:11 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Published Date - 10:24 AM, Fri - 25 October 24