HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada To Srisailam Sea Plane Services Will Start In Krishna River From 2024 December 9

Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు

వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు.

  • Author : Pasha Date : 28-10-2024 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sea Plane Services Krishna River Vijayawada To Srisailam Andhra Pradesh

Sea Plane Services : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం త్వరలో కొత్త రెక్కలు తొడగనుంది. కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు డిసెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సర్వీసులను ప్రారంభించనున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలోని కృష్ణా జలాల్లో సీ ప్లేన్ సేవలను విజయవాడ వాసులకు అందుబాటులోకి  తెస్తారు.

Also Read :Wife Murders Husband : ఆస్తి కోసం భర్తను తెలంగాణలో చంపి.. కర్ణాటకలో తగలబెట్టిన భార్య

విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో, దుర్గమ్మ ఘాట్‌,  ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లైఓవర్ దిగువన వాటర్‌డ్రోమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లేన్‌ల సేఫ్ ల్యాండింగ్ కోసం సురక్షితమైన వాటర్ వేను అందుబాటులోకి తీసుకురానున్నారు. జెట్టీని సైతం నిర్మించనున్నారు. ప్రయాణికులు జెట్టీ ద్వారా బోటులోకి రాకపోకలు సాగించవచ్చు. వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో సీ ప్లేన్ రూట్ల సంఖ్యను పెంచనున్నారు. ఇతర రూట్లలో సీ ప్లేన్‌లను నడిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపైనా కేంద్ర ప్రభుత్వం సర్వే  చేయించనుంది.

Also Read :Palm Payment : అరచేతిని చూపిస్తే చాలు.. పేమెంట్ పూర్తవుతుంది.. చైనా తడాఖా

సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభమయ్యాక భక్తులు విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లొచ్చు. విజయవాడ నుంచి బయలుదేరే సీ ప్లేన్ నేరుగా శ్రీశైలంలో పాతాళగంగ వద్ద కృష్ణానదిలో ల్యాండ్ అవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు సైతం ఈ సర్వీసులను విస్తరించే ఛాన్స్ ఉంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనకు 2014-2019 మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఆ ప్రాజెక్టును అమలు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. 

Also Read :AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Krishna river
  • Sea Plane Services
  • Vijayawada to Srisailam

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd