Koppula Eshwar
-
#Telangana
50 Years of Journey Book: ‘50 ఏళ్ల ప్రయాణం’ పుస్తక ఆవిష్కరణ.. బీఆర్ఎస్ మాజీ మంత్రి కథ ఇదే!
బీఆర్ఎస్ తరపున కేసీఆర్ నాయకత్వంలో ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా విజయాలు సాధించారని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆయనదని హరీష్ రావు గుర్తుచేశారు.
Published Date - 07:55 AM, Mon - 21 April 25 -
#Speed News
Koppula: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం!
Koppula: బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఇవాళ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు అని, తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని, దక్షిణ భారతానికే వెలుగురేఖ అని, తెలంగాణ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నారు. లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ…! అనేక పరిశ్రమలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డ సంస్థ సింగరేణి సంస్థ అని ఈశ్వర్ అన్నారు. ‘‘133 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థలో […]
Published Date - 07:22 PM, Sun - 23 June 24 -
#Speed News
Koppula: వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేయొద్దు : కొప్పుల
Koppula: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా RG -2, OC – 3 ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. సింగరేణి కార్మికుల ను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘‘26 సంవత్సరాలు సింగరేణి కార్మికునిగా, కార్మిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తినీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం […]
Published Date - 01:46 PM, Fri - 10 May 24 -
#Speed News
Koppula: ప్రజల కోసం పనిచేసే నాయకుడ్ని నేను: కొప్పుల ఈశ్వర్
Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి ఘని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ […]
Published Date - 06:23 PM, Thu - 9 May 24 -
#Speed News
Koppula: కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతుంది- కొప్పుల
Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రి మండలం నుండి చెన్నూర్ మార్గ మధ్యంలో సారంగపల్లి గ్రామానికి చెందిన రైతుల కోరిక మేరకు ఐకేపీ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల కలిసి పరిశీలించారు. దాదాపు రెండు నెలల నుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొంటలేరని రైతులు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే […]
Published Date - 11:29 PM, Mon - 6 May 24 -
#Speed News
Koppula: కాంగ్రెస్ పాలనలో మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి పోయినట్టు ఉంది: కొప్పుల
Koppula: పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో రామగుండం మాజీ 8 ఇన్ క్లైన్ లో ప్రచారం నిర్వహించి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత దండుగ అన్నా వ్యవసాయాన్ని పండుగ చేసింది నిజం కాదా కాంగ్రెస్ నుద్దేశించి కొప్పుల ప్రశ్నించారు. […]
Published Date - 10:03 PM, Wed - 24 April 24 -
#Speed News
Koppula: కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఫైర్.. హామీల అమలుపై నిలదీత
Koppula: పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడారు. ‘‘ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ప్రజలు మేలు జరుగుతుందని అనుకున్నారు కాని ఇప్పుడు […]
Published Date - 05:37 PM, Sun - 21 April 24 -
#Telangana
Telangana: రేవంత్ నోరు అదుపులో పెట్టుకో..
భాషను అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహా ఇచ్చారు. దూషణలు మానుకోవాలని ఆయన అన్నాడు.
Published Date - 04:58 PM, Tue - 19 March 24 -
#Speed News
BRS Minister: కొప్పుల ఈశ్వర్ నామినేషన్, ధర్మపురిలో జనసంద్రం
ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. ధర్మపురిలో జనసంద్రం పోతేత్తింది. బీఆర్ ఎస్ అభ్యర్థిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, నియోజకవర్గం కు చెందిన జీడ్పిటీసి సభ్యులు బాధినేని రాజేందర్, పుస్కూరి పద్మజ, మండల పరిషత్ సభ్యులు ముత్యాల కరుణశ్రీ, ,బలరాం రెడ్డి, డిసి ఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ […]
Published Date - 05:48 PM, Thu - 9 November 23 -
#Speed News
BRS Party: ధర్మపురి లో చేరికల హోరు, బీఆర్ఎస్ జోరు
ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి.
Published Date - 01:16 PM, Fri - 3 November 23 -
#Speed News
BRS Minister: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
BRS Minister: ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం నందగిరి, శాలపల్లి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ నారెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నందగిరి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ వార్డు సభ్యులు గర్వంద వెంకటేష్ గౌడ్, తో పాటు పార్టీ నాయకులు చేపూరి విక్రం, వినయ్, గోపు అజయ్ రెడ్డి, అశ్వత్ రెడ్డి, వెంకటేష్, రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, శివకృష్ణ, […]
Published Date - 04:53 PM, Tue - 24 October 23 -
#Speed News
BRS Minister: ప్రభుత్వ పధకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి- మంత్రి కొప్పుల ఈశ్వర్
గడిచిన అయిదేళ్ల కాలంలో తెలంగాణ లో అద్భుతమైన ప్రగతి సాధించామని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
Published Date - 06:01 PM, Mon - 9 October 23 -
#Telangana
Minister Koppula: ప్రజా ఆశీర్వాద యాత్రకు మంత్రి కొప్పుల శ్రీకారం!
తెలంగాణలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయింది.
Published Date - 11:39 AM, Mon - 4 September 23 -
#Speed News
Telangana: సీఎం కేసీఆర్ ని కలిసిన మంత్రి కొప్పుల
మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే
Published Date - 08:02 AM, Tue - 25 July 23 -
#Telangana
CM KCR: తెలంగాణలోని 34 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. అవి ఇవే..!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు 50 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించిన 34 అసెంబ్లీ స్థానాలపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (CM KCR) ప్రత్యేక దృష్టి సారించారు.
Published Date - 08:22 AM, Fri - 31 March 23