Key Comments
-
#Andhra Pradesh
CBN : నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి – చంద్రబాబు
CBN : తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోందని, ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు
Date : 11-02-2025 - 2:54 IST -
#Speed News
AP Minister: అన్ని రకాల పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
AP Minister: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల అధికారులతో విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండుతున్న వివిధ రకాల పంటలకు ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో […]
Date : 25-06-2024 - 11:49 IST -
#Telangana
Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన
Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, […]
Date : 18-05-2024 - 10:03 IST -
#India
Venkaiah Naidu: నేతలు పార్టీలు మారడం..డిస్ట్రబింగ్ ట్రెండ్ః వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
Venkaiah Naidu: భారతీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award)అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా.. అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో ఆక్టీవ్ గా ఉంటా అన్నారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను ప్రధానితో చర్చించానని అన్నారు. ఇకపై […]
Date : 23-04-2024 - 11:24 IST -
#India
President Murmu: భారత్ ను టీబీ రహితంగా మార్చాలి: రాష్ట్రపతి ముర్ము
President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ‘ప్రపంచ క్షయ దినోత్సవం’ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైానా ఉందని” అని రాష్ట్రపతి తన […]
Date : 23-03-2024 - 5:43 IST -
#Speed News
Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన […]
Date : 12-03-2024 - 5:18 IST -
#Cinema
Suhas: రెమ్యూనరేషన్ పెంచేసిన సుహాస్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
Suhas: సుహాస్ హాస్య పాత్రల సినిమాలకు దూరంగా ఉన్నాడు. మొదట్లో హాస్య పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, తాజాగా మూడు సినిమాల్లో ప్రధాన కథానాయకుడిగా కనిపిస్తూ లీడ్ హీరోగా సక్సెస్ను అందుకున్నాడు. ఆయన హీరోగా రానున్న చిత్రం “ప్రసన్న వదనం”. ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా పెరిగిన పారితోషికం గురించి రియాక్ట్ అయ్యాడు. 3 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం గురించి అడిగినప్పుడు, నటుడు చిరునవ్వుతో తన పారితోషికాన్ని పెంచినప్పటికీ, అది ఆ రేంజ్లో లేదని స్పష్టం […]
Date : 09-03-2024 - 11:48 IST -
#Speed News
CM Revanth: హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం స్పెషల్ ఫోకస్, జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాలకు కీలక ఆదేశాలు
CM Revanth: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి […]
Date : 01-02-2024 - 3:16 IST -
#India
PM Modi: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి: పీఎం మోడీ
PM Modi: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మోడీ మహిళలు, అమ్మాయిలు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. “జాతీయ బాలికా దినోత్సవం నాడు, మేము ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తి, విజయాలకు వందనం చేస్తున్నాము. అన్ని రంగాలలో ప్రతి ఆడపిల్ల యొక్క గొప్ప సామర్థ్యాన్ని మేము గుర్తించాము” అని ప్రధాని మోదీ అన్నారు. “ఆడ పిల్లలు మన దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే మార్పు-నిర్మాతలు. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది” […]
Date : 24-01-2024 - 2:17 IST -
#South
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]
Date : 22-01-2024 - 9:40 IST -
#Telangana
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఉత్తమ్
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మట్టంపల్లి మండలంలోని కాల్వపల్లి, దొనబండ, లాలి తండాల్లో పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశాల సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు; మేళ్లచెరువు మండలం వేపలమాధవరం గ్రామం, హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని రేపల్లె, ఎర్రగుంట గ్రామాల్లో ఆదివారం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ […]
Date : 21-01-2024 - 9:55 IST -
#Speed News
Komatireddy: నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతాం: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలో చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాభవన్ ద్వారా పాలన సాగించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, 100 రోజుల్లోగా సంబంధిత పథకాలను అమలు చేస్తామని హామీనిస్తూ పథకాలను వేగంగా అమలు చేయాలని ఉద్ఘాటించారు. టిఎస్ఆర్టిసి బస్సుల్లో 30 లక్షల […]
Date : 15-01-2024 - 1:24 IST -
#Andhra Pradesh
Sajjala: అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సజ్జల
Sajjala: వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని, తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉందని.. తెగేవరకు లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నామన్నారు. జులైలో […]
Date : 13-01-2024 - 6:01 IST -
#South
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలుచేస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శుక్రవారం షిమోగా విమానాశ్రయంలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించి బీజేపీ రాజకీయాలు చేయబోతోందన్నారు. బీజేపీ దేవుడిని రాజకీయంగా వాడుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రామచంద్రకు వ్యతిరేకం కాదు. జనవరి 22 తర్వాత తాను అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. మా కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. దేవుడిని వాడుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలకు మేం వ్యతిరేకం […]
Date : 12-01-2024 - 3:16 IST -
#Telangana
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని […]
Date : 27-12-2023 - 5:51 IST