Kcr
-
#Andhra Pradesh
YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 03:04 PM, Wed - 18 June 25 -
#Speed News
Phone Tapping Case : కేసీఆర్ ను ఏపీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుందా…?
Phone Tapping Case : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి నేత అచ్చెన్నాయుడుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని తెలుస్తోంది
Published Date - 12:39 PM, Tue - 17 June 25 -
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Published Date - 07:24 PM, Mon - 16 June 25 -
#Special
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ‘మాయ’!
మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో? బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చునేమో?.బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారు.ఇలాంటి కట్టడం మరోదేశంలో నిర్మిస్తే కేసీఆర్ ఖ్యాతి ప్రపంచానికి తెలిసేది.
Published Date - 06:19 PM, Fri - 13 June 25 -
#Telangana
Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ
Kaleshwaram Project : "ఈ ప్రాజెక్టును రూపొందించేటప్పుడు వాతావరణ శాస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు. వర్షపాతం, వరదలు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నిర్మాణం చేపట్టారు" అని ఆరోపించారు
Published Date - 07:19 PM, Wed - 11 June 25 -
#Telangana
KCR : ముగిసిన కేసీఆర్ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది.
Published Date - 01:31 PM, Wed - 11 June 25 -
#Telangana
Kaleshwaram Project Commission : కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న క్రమంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kaleshwaram Project Commission : కేసీఆర్ ప్రజల పట్ల చూపిన నిబద్ధత అచంచలమైనదని పేర్కొన్న హరీశ్ “ఇతరులు అధికారం కోసం పరుగులు తీయగా, కేసీఆర్ మాత్రం ప్రజల జీవన విధానాన్ని మార్చేందుకు పాటుపడ్డారు
Published Date - 11:05 AM, Wed - 11 June 25 -
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు
మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేఅవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు.
Published Date - 11:03 AM, Wed - 11 June 25 -
#Telangana
Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్
Investigation : గత రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో విచారణ కమిషన్ ఎదుట హాజరైన రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవనున్నారు. ఈక్రమంలో గతంలో ఏలేరు భూకుంభకోణం(Yeleru land compensation scam)పై విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు.
Published Date - 10:53 AM, Wed - 11 June 25 -
#Telangana
KTR : కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది: కేటీఆర్
కేసీఆర్ చరిత్రగా నిలిచిపోతారని, ఆయన జీవితం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ కేవలం 10-15 ఏళ్లలోనే విజయవంతంగా పూర్తి చేశారు. ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దోహదపడిన నేతగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు.
Published Date - 10:45 AM, Wed - 11 June 25 -
#Speed News
Etela Rajendar: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఈటెల రాజేందర్తో పీసీ ఘోష్ కమిషన్ ప్రమాణం!
లోన్స్ రీ-పేమెంట్ కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని ఈటెల తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న ప్రశ్నకు.. అది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Published Date - 04:23 PM, Fri - 6 June 25 -
#Special
Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?
Kaleshwaram Commission : ఒకప్పుడు ఈటల రాజేందర్, కేసీఆర్ సన్నిహితులు. కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పంపడానికి కేసీఆర్ చాలా కుట్రలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయించి.. ఎస్సీల భూముల్ని కబ్జా చేశాడని నిందలు వేయించారు
Published Date - 11:58 AM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
Jagan : జగన్ వెనుక కేసీఆర్..? నిజమేనా..?
Jagan : ఉద్యమ సమయంలో కేసీఆర్ (KCR) నేరుగా రోడ్లపైకి రాకుండా ఇంట్లో నుంచే ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారా? లేదా కేసీఆర్ సలహాల మేరకా ఈ మార్పులు వస్తున్నాయా? అనే చర్చ
Published Date - 08:11 PM, Wed - 4 June 25 -
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.
Published Date - 10:25 AM, Tue - 3 June 25 -
#Telangana
MLC Kavitha: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న కవిత నిరసన
ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Published Date - 05:20 PM, Sat - 31 May 25