Katra
-
#India
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.
Date : 10-08-2025 - 2:09 IST -
#India
PM Modi : కశ్మీర్లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Date : 27-03-2025 - 1:10 IST -
#India
Earthquake: జమ్మూకశ్మీర్లో మరోసారి భూకంపం
జమ్మూకశ్మీర్లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం తూర్పు కత్రా నుండి 97 కి.మీ దూరంలో సంభవించింది.
Date : 17-02-2023 - 7:46 IST -
#India
Earthquake: కాశ్మీర్లోని కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూ కాశ్మీర్లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది
Date : 26-08-2022 - 8:59 IST