Karimnagar
-
#Speed News
Fancy Number : సినీ తారల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఆదాయాన్ని కలిగించే ఆన్లైన్ వేలాలు
Fancy Number : కొందరు తాము ఇష్టపడే వాహనాన్ని కొనాలని ఎంతో ఖర్చు పెట్టడం నిజమే. అయితే, ఆ వాహనంతో పాటు వారు కోరుకునేది ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్. ఫ్యాన్సీ నంబర్ల మీద అందరికీ ఒక రకమైన మోజు ఉంటుంది. కొంతమంది నంబరుకు సెంటిమెంట్ కూడా పట్ల ఉంటారు. ఈ ప్రత్యేక నంబర్లు కావాలంటే ఎంతో ఖర్చు పెడతారు. ఆ రకమైన ఉత్సాహంతో వాహన నంబర్ల వేలం జరుగుతుండటంతో, రవాణా శాఖకు మంచి ఆదాయం వస్తోంది.
Date : 15-11-2024 - 10:47 IST -
#Telangana
District Tour : జిల్లాల పర్యటన చేయనున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్ , బీజేపీ లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Date : 14-11-2024 - 1:54 IST -
#Telangana
Karimnagar : అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ వీడియోకాల్..
Karimnagar : ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియోకాల్ రావడం తో.. ఆ వీడియో కాల్ను ఎమ్మెల్యే లిఫ్ట్ చేసాడు
Date : 19-10-2024 - 11:33 IST -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 18-10-2024 - 9:58 IST -
#Speed News
Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?
కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.
Date : 10-09-2024 - 2:22 IST -
#Telangana
TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిజిఎస్ఆర్టిసి. హైదరాబాద్లోని బస్ భవన్లో బుధవారం జూన్ 19న జరిగిన కార్యక్రమంలో నవజాత శిశువు జీవితకాల పాస్ను చిన్నారి తల్లి కుమారికి బహుమతిగా అందజేశారు టిజిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్.
Date : 19-06-2024 - 11:39 IST -
#Telangana
Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి, బండి రాజకీయ ప్రస్థానం
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ కు చోటు కల్పించారు . జులై 11, 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బండి అపర్ణను వివాహం చేసుకున్నాడు.
Date : 09-06-2024 - 3:34 IST -
#Speed News
Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటా, గెలుపుపై బండి సంజయ్ రియాక్షన్
Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో గౌరవ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంతటి చారిత్రత్మాక ఘన విజయాన్ని అందించి, మరోమారు పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించినందుకు బండి సంజయ్ కరినగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికి ధన్యావాదాలు తెలిపారు. కుటుంబాలను వదిలి తమ ఉద్యోగ, వ్యాపారలను పక్కనబెట్టి…కమల విజయ వికాసం కోసం అహర్నిశలు కాషాయ దళ సైనికులు శ్రమించారని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు రుణ పడి ఉంటానని, ఈ ఘన […]
Date : 04-06-2024 - 9:52 IST -
#Telangana
BJP : కరీంనగర్లో బండి సంజయ్ జోరు..63,985 ఓట్లతో ముందంజ
Election Results 2024: తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు గాను 8 చోట్ట బీజేపీ ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లీస్ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. We’re now on WhatsApp. Click to […]
Date : 04-06-2024 - 11:26 IST -
#Telangana
Section 144: నేడు తెలంగాణ లోక్సభ ఫలితాలు.. కరీంనగర్లో 144 సెక్షన్ అమలు..!
Section 144: కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో జరగనుండగా, పెద్దపల్లి ఎల్ ఎస్ నియోజకవర్గంలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి సహా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మంథని జేఎన్టీయూలో జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత ఈవీఎంఎస్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు […]
Date : 04-06-2024 - 7:36 IST -
#Speed News
Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-05-2024 - 2:53 IST -
#Telangana
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.
Date : 11-05-2024 - 3:15 IST -
#Speed News
Bandi Sanjay: అవును నేనే బిచ్చగాడ్ని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ కౌంటర్లు
Bandi Sanjay: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. ‘‘నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. […]
Date : 09-05-2024 - 11:36 IST -
#Telangana
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ […]
Date : 27-04-2024 - 11:46 IST -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Date : 05-04-2024 - 5:45 IST