HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Kaleshwaram News

Kaleshwaram

  • Karthika Pournami

    #Speed News

    Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శైవక్షేత్రాలు.. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు

    Karthika Pournami: తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, పూజలు చేస్తూ శైవక్షేత్రాలను సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో సాధించే ధ్యానం, జపం, ఉపవాసాలు, తపస్సులు, దానధర్మాలు , స్నానాలు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ మాసంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యారు.

    Date : 15-11-2024 - 11:01 IST
  • KCR Polam Baata

    #Telangana

    KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్

    సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

    Date : 05-04-2024 - 5:45 IST
  • Telangana

    #Telangana

    Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్‌ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం

    గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Date : 05-03-2024 - 10:09 IST
  • Telangana

    #Telangana

    Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం

    నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్‌డిఎస్‌ఎ అధికారులు పరిశీలించారు.

    Date : 21-02-2024 - 9:27 IST
  • Telangana

    #Telangana

    Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్

    Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]

    Date : 20-02-2024 - 4:36 IST
  • Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి

    భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం

    Date : 13-02-2024 - 11:05 IST
  • Kaleshwaram

    #Telangana

    Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?

    కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు

    Date : 11-02-2024 - 4:16 IST
  • Telangana

    #Telangana

    Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు

    కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్‌ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు.

    Date : 07-02-2024 - 5:58 IST
  • Kaleshwaram Inquiry

    #Telangana

    Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ

    కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

    Date : 03-01-2024 - 3:18 IST
  • Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

    #Telangana

    Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్

    Kishan Reddy: కాంగ్రెస్‌ పాలన, బీఆర్‌ఎస్‌ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని […]

    Date : 02-01-2024 - 5:04 IST
  • Kaleshwaram Scam

    #Telangana

    Kaleshwaram Scam: కాళేశ్వరంపై రేవంత్ దూకుడు

    కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    Date : 18-12-2023 - 1:08 IST
  • Kaleshwaram Scam

    #Telangana

    Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?

    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు

    Date : 17-12-2023 - 5:06 IST
  • Telangana Jana Samithi Kodandaram Sensational Comments

    #Telangana

    Kodandaram: కాళేశ్వరం డ్యామ్ లా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం: కోదండారం వ్యాఖ్యలు

    సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా తెలంగాణ పరిస్థితి మారలేదని ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌ ఆరోపించారు.

    Date : 06-11-2023 - 11:48 IST
  • Medigadda Barrage

    #Telangana

    Medigadda Barrage: కేసీఆర్ తలకు చుట్టుకున్న మేడిగడ్డ బ్యారేజీ నివేదిక

    మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలను జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.

    Date : 05-11-2023 - 2:11 IST
  • Telangana (68)

    #Telangana

    Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్

    తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

    Date : 04-11-2023 - 4:51 IST
  • ← 1 2 3 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd