Jyotiraditya Scindia
-
#Speed News
Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
సంచార్ సాథీ యాప్ను మొబైల్ ఫోన్ నుండి తొలగించవచ్చు అని, యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు యాప్ ఆన్ అవ్వదని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి తెలిపారు.
Date : 03-12-2025 - 2:14 IST -
#World
Elon Musk : US ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. భారత్ను పొగిడిన మస్క్
Elon Musk : "భారతదేశం 1 రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తోంది" అని X లో మస్క్ రాశారు, భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కథనం యొక్క స్క్రీన్షాట్ను పంచుకున్నారు.
Date : 24-11-2024 - 1:50 IST -
#Speed News
Abhay Prabhavana Museum: పుణేలో మొదలైన అభయ్ ప్రభవన మ్యూజియం
భారతీయ విలువలు మరియు జైన సంప్రదాయాల సమ్మేళనంతో పుణేలో ప్రారంభమైన అభయ్ ప్రభవన్ మ్యూజియం, వివిధ సంస్కృతులను చాటి చెప్పే ప్రత్యేకమైన ప్రదర్శన స్థలంగా నిలుస్తోంది.
Date : 06-11-2024 - 1:27 IST -
#India
Pemmasani Chandrashekar : అంతర్జాతీయ టెలికాం ప్రమాణాలు కలుపుకొని, ప్రజాస్వామ్యంగా ఉండాలి
Pemmasani Chandrashekar : అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలు ప్రజాస్వామ్యపరంగా ఉండి, అన్ని ప్రాంతాల అవసరాలను ప్రతిబింబించాలి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిలో చురుకైన భాగస్వామ్యం కల్పించాలి అని భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
Date : 15-10-2024 - 11:33 IST -
#India
Scindia : కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
Madhavi Raje Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. మాధవి రాజే గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టులో ఉండి ఉదయం 9.28 గంటలకు మరణించారు. లోక్సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్కు ముందు మాధవి రాజే ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆమె సెప్సిస్తో పాటు న్యుమోనియాతో బాధపడింది. ఆమె అంత్యక్రియలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to […]
Date : 15-05-2024 - 1:23 IST -
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Date : 07-05-2024 - 7:35 IST -
#India
Lok Sabha polls : శివరాజ్ సింగ్ చౌహాన్ను లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు
Lok Sabha polls : రానున్న లోక్సభ ఎన్నికల బరిలో విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను దించేందుకు బీజేపీ(bjp) కసరత్తు సాగిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, వీడీ శర్మలను వరుసగా గుణ, ఖజరహో నుంచి పోటీలో నిలిపేందుకు సన్నాహాలు చేపట్టింది. We’re now on WhatsApp. Click to Join. శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 వరకూ 15 ఏండ్ల […]
Date : 01-03-2024 - 5:00 IST -
#India
Go First Airlines: ప్రయాణికులకు డబ్బులు రిటర్న్ చేయనున్న GoFirst ఎయిర్లైన్స్
Go First Airlines నిధుల కొరత కారణంగా మే 3 నుండి మే 5 వరకు తన కార్యకలాపాలను మూసివేయనున్నట్లు మంగళవారం GoFirst ఎయిర్లైన్ ప్రకటించింది
Date : 03-05-2023 - 11:32 IST