Journalism
-
#Telangana
Kavitha : ఆ పత్రికది జర్నలిజమా ? శాడిజమా.. ? కవిత ట్వీట్
ఆ కథనాల్లో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలని కవిత(Kavitha) తేల్చిచెప్పారు.
Date : 29-05-2025 - 9:15 IST -
#Life Style
Indian News Paper Day : జనవరి 29ని ఇండియన్ న్యూస్ పేపర్ డేగా ఎందుకు జరుపుకుంటారు..?
Indian News Paper Day : వార్తాపత్రిక , ఒక కప్పు కాఫీ లేకుండా కొంతమందికి రోజు పూర్తి కాదు. పాఠకులు ఉదయం వార్తలు చదవడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. ఈనాడు డిజిటల్ మీడియా ద్వారా వార్తలు నేర్చుకోగలం కానీ వార్తల కోసం దినపత్రికలు చదివే తరగతి మాత్రం తగ్గలేదు. నేటికీ పత్రికలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి. రాష్ట్రం, దేశం , విదేశీ వార్తలను ఇంటింటికీ అందించే రోజువారీ వార్తాపత్రిక కోసం ఒక రోజు కేటాయించబడింది. అవును, జనవరి 29 బెంగాల్ గెజిట్ వార్తాపత్రిక ప్రారంభించబడిన రోజు , ఈ రోజున భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ రోజు గురించి ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ ఉంది.
Date : 29-01-2025 - 10:18 IST -
#Andhra Pradesh
Ramoji Rao Birth Anniversary : మీడియా సామ్రాజ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర ఆయనది
Ramoji Rao Birth Anniversary : ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తన జీవితాంతం వ్యతిరేకులతో పోరాడి, చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడేలా తనకంటూ ఓ లెజెండరీ పేరును సృష్టించుకున్న మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి నేడు.
Date : 16-11-2024 - 11:10 IST -
#Life Style
National Press Day : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధి ఏమిటి..?
National Press Day : భారతదేశంలో బ్రిటిష్ పాలనలో విప్లవకారులకు ప్రింటింగ్ ప్రెస్ గొప్ప ఆయుధం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. మీడియాను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అంటారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో మీడియా పాత్ర కూడా చాలా పెద్దది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత , మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Date : 16-11-2024 - 10:56 IST -
#Speed News
Julian Assange : జర్నలిజంపై వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే సంచలన కామెంట్స్
ఈసందర్భంగా భార్య స్టెల్లా కూడా జూలియన్ అసాంజే (Julian Assange) పక్కనే ఉన్నారు.
Date : 01-10-2024 - 3:40 IST -
#Telangana
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-03-2024 - 8:36 IST -
#India
Journalists are Terrorists? : జర్నలిస్టులు ఉగ్రవాదులా…?
జర్నలిస్టులు (Journalists) కూడా ఉగ్రవాదులు అయిపోయారా? లేక అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఉగ్రవాద కార్యకలాపాల కింద జమ కట్టడం జరుగుతుందా?
Date : 04-10-2023 - 10:38 IST -
#India
Hashtag U Hindi Launch : `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన చత్తీస్ గడ్ సీఎం
`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`(Hindi Hashtag u) వెబ్ సైట్ ను చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ ప్రారంభించారు.
Date : 04-01-2023 - 5:44 IST -
#Telangana
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. కొన్ని పరిశోధనాత్మక కథనాలను […]
Date : 13-11-2022 - 6:52 IST -
#India
CJI Ramana : జర్నలిజంపై ‘సీజేఐ’ చమకులు
ఒకప్పుడు జర్నలిస్టులన్నా, జర్నలిజమన్నా..ఎంతో గౌవరం ఉండేది. ఎన్నో పరిశోధనాత్మక కథనాలు సమాజాన్ని కాపాడాయి. న్యాయం, ధర్మం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పరిశోధనాత్మక జర్నలిజం చేసే జర్నలిస్టులు అనేక మంది ఉండేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మీడియా అధిపతుల వాణిజ్య ధోరణి కారణంగా పరిశోధనాత్మక జర్నలిజం వాళ్ల బ్లాక్ మెయిల్ కు బలైంది
Date : 16-12-2021 - 1:57 IST