Journalism
-
#Telangana
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 08:36 PM, Tue - 5 March 24 -
#India
Journalists are Terrorists? : జర్నలిస్టులు ఉగ్రవాదులా…?
జర్నలిస్టులు (Journalists) కూడా ఉగ్రవాదులు అయిపోయారా? లేక అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఉగ్రవాద కార్యకలాపాల కింద జమ కట్టడం జరుగుతుందా?
Published Date - 10:38 AM, Wed - 4 October 23 -
#India
Hashtag U Hindi Launch : `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన చత్తీస్ గడ్ సీఎం
`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`(Hindi Hashtag u) వెబ్ సైట్ ను చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ ప్రారంభించారు.
Published Date - 05:44 PM, Wed - 4 January 23 -
#Telangana
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. కొన్ని పరిశోధనాత్మక కథనాలను […]
Published Date - 06:52 AM, Sun - 13 November 22 -
#India
CJI Ramana : జర్నలిజంపై ‘సీజేఐ’ చమకులు
ఒకప్పుడు జర్నలిస్టులన్నా, జర్నలిజమన్నా..ఎంతో గౌవరం ఉండేది. ఎన్నో పరిశోధనాత్మక కథనాలు సమాజాన్ని కాపాడాయి. న్యాయం, ధర్మం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పరిశోధనాత్మక జర్నలిజం చేసే జర్నలిస్టులు అనేక మంది ఉండేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మీడియా అధిపతుల వాణిజ్య ధోరణి కారణంగా పరిశోధనాత్మక జర్నలిజం వాళ్ల బ్లాక్ మెయిల్ కు బలైంది
Published Date - 01:57 PM, Thu - 16 December 21