J&K Earthquake
-
#Speed News
Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతగా నమోదు
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ప్రస్తుతానికి ఏ భాగం నుండి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదిక లేదు.
Date : 19-01-2023 - 2:18 IST