JEE Main 2025 Result
-
#India
Jeemain : జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల
వీరిలో ఐదుగురు రాజస్థాన్కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు.
Date : 11-02-2025 - 7:15 IST