Jammu Kashmir
-
#India
Terrorism : కశ్మీర్లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్ షా
Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోడీ నేతృత్వంలోని […]
Date : 21-03-2025 - 4:53 IST -
#Speed News
Hafiz Saeed : హఫీజ్ సయీద్ రైట్ హ్యాండ్ లేనట్టే.. అబూ ఖతల్ మర్డర్
ఇతడు 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్(Hafiz Saeed)కు అత్యంత సన్నిహితుడు.
Date : 16-03-2025 - 12:32 IST -
#India
Delhi Rains : ఢిల్లీలో వర్షాలు.. ఉపశమనం పొందుతున్న దేశరాజధాని ప్రజలు
Delhi Rains : ఢిల్లీలో వాతావరణం వేగంగా మారుతోంది, రెండు రోజుల క్రితం వరకు ఢిల్లీలో మే నెల లాంటి వేడి ఉండేది. అదే సమయంలో, ఇప్పుడు ఈ వాతావరణం చాలా చల్లగా మారింది. వర్షం కారణంగా, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ తగ్గింది.
Date : 01-03-2025 - 11:25 IST -
#Speed News
Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Date : 26-02-2025 - 3:04 IST -
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 25-01-2025 - 11:39 IST -
#Andhra Pradesh
Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Date : 21-01-2025 - 12:29 IST -
#Health
Mysterious Disease : కశ్మీర్లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి
ఈనేపథ్యంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం హై అలర్ట్ మోడ్లో(Mysterious Disease) ఉంది.
Date : 18-01-2025 - 12:03 IST -
#India
Army Vehicle Accident : లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి, ముగ్గురు విషమం
వులార్ వ్యూపాయింట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ వాహనంలోని(Army Vehicle Accident) ఇద్దరు సైనికులు చనిపోయారు.
Date : 04-01-2025 - 3:55 IST -
#India
Delhi Weather : ఢిల్లీలో రెండు రోజులు ఎల్లో అలర్ట్..!
Delhi Weather : వాతావరణ శాఖ ప్రకారం, 2024 సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31, ఉదయం పొగమంచు , సాయంత్రం వరకు చలిగాలులు కనిపిస్తాయి. హిమాచల్లో జనవరి 1న వాతావరణం స్పష్టంగా ఉంటుంది, అయితే ఆ తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది.
Date : 31-12-2024 - 10:29 IST -
#Speed News
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు.
Date : 18-12-2024 - 9:21 IST -
#India
Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఆర్మీ క్యాంపు కాంపౌండ్ వాల్ వద్ద పేలిన గ్రనేడ్ సేఫ్టీ పిన్(Grenade Attack)ను గుర్తించారు.
Date : 04-12-2024 - 5:31 IST -
#India
Yasin Malik Case : ‘‘కసబ్ను న్యాయంగా విచారించాం.. యాసిన్ను అలా విచారించొద్దా ?’’.. ‘సుప్రీం’ ప్రశ్న
యాసిన్ మాలిక్పై(Yasin Malik Case) ఉన్న కేసులలో సాక్షులుగా ఉన్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
Date : 21-11-2024 - 2:36 IST -
#India
Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్ 370’ బ్యానర్పై రగడ
అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి.. దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.
Date : 07-11-2024 - 11:54 IST -
#India
Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు.
Date : 04-11-2024 - 1:12 IST -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదులపై బలగాలు కాల్పులు
జమ్మూకశ్మీర్లో గత కొద్దిరోజులుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 1, 2024) ఉత్తర కాశ్మీర్లోని బందిపోరాలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Date : 02-11-2024 - 11:03 IST