Jammu Kashmir
-
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 11:39 AM, Sat - 25 January 25 -
#Andhra Pradesh
Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Published Date - 12:29 PM, Tue - 21 January 25 -
#Health
Mysterious Disease : కశ్మీర్లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి
ఈనేపథ్యంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం హై అలర్ట్ మోడ్లో(Mysterious Disease) ఉంది.
Published Date - 12:03 PM, Sat - 18 January 25 -
#India
Army Vehicle Accident : లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి, ముగ్గురు విషమం
వులార్ వ్యూపాయింట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ వాహనంలోని(Army Vehicle Accident) ఇద్దరు సైనికులు చనిపోయారు.
Published Date - 03:55 PM, Sat - 4 January 25 -
#India
Delhi Weather : ఢిల్లీలో రెండు రోజులు ఎల్లో అలర్ట్..!
Delhi Weather : వాతావరణ శాఖ ప్రకారం, 2024 సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31, ఉదయం పొగమంచు , సాయంత్రం వరకు చలిగాలులు కనిపిస్తాయి. హిమాచల్లో జనవరి 1న వాతావరణం స్పష్టంగా ఉంటుంది, అయితే ఆ తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:29 AM, Tue - 31 December 24 -
#Speed News
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు.
Published Date - 09:21 AM, Wed - 18 December 24 -
#India
Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఆర్మీ క్యాంపు కాంపౌండ్ వాల్ వద్ద పేలిన గ్రనేడ్ సేఫ్టీ పిన్(Grenade Attack)ను గుర్తించారు.
Published Date - 05:31 PM, Wed - 4 December 24 -
#India
Yasin Malik Case : ‘‘కసబ్ను న్యాయంగా విచారించాం.. యాసిన్ను అలా విచారించొద్దా ?’’.. ‘సుప్రీం’ ప్రశ్న
యాసిన్ మాలిక్పై(Yasin Malik Case) ఉన్న కేసులలో సాక్షులుగా ఉన్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
Published Date - 02:36 PM, Thu - 21 November 24 -
#India
Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్ 370’ బ్యానర్పై రగడ
అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి.. దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.
Published Date - 11:54 AM, Thu - 7 November 24 -
#India
Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు.
Published Date - 01:12 PM, Mon - 4 November 24 -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదులపై బలగాలు కాల్పులు
జమ్మూకశ్మీర్లో గత కొద్దిరోజులుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 1, 2024) ఉత్తర కాశ్మీర్లోని బందిపోరాలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Published Date - 11:03 AM, Sat - 2 November 24 -
#India
Jammu And Kashmir: ఇండియన్ ఆర్మీ చేతిలో ఉగ్రవాది.. 12 హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్ స్వాధీనం!
గ్రెనేడ్ల సరుకుతో పట్టుబడిన ఉగ్రవాది గుర్తింపును భద్రతా దళాలు విడుదల చేయలేదు. అయితే నిందితుడు పుల్వామా జిల్లాలోని డేంగర్పోరా నివాసి అని వర్గాలు తెలిపాయి.
Published Date - 09:46 PM, Tue - 29 October 24 -
#India
Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత
కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ను(Terror Attack) ప్రారంభించారు.
Published Date - 11:01 AM, Mon - 28 October 24 -
#India
Baba Hamas : కశ్మీరులో ‘ఉగ్ర’ నెట్వర్క్.. తెరపైకి బాబా హమాస్.. అతడు ఎవరు ?
జమ్మూకశ్మీరులో ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (Baba Hamas) సంస్థ కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నాడని వెల్లడైంది.
Published Date - 01:00 PM, Tue - 22 October 24 -
#Speed News
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
Published Date - 12:22 AM, Mon - 21 October 24