Jammu And Kashmir
-
#India
Rajouri Encounter: రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య అనేక ఎన్కౌంటర్లు జరిగాయి, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు కూడా నష్టపోయాయి.
Published Date - 12:05 AM, Wed - 4 September 24 -
#India
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Published Date - 08:44 PM, Mon - 26 August 24 -
#India
Farooq AbdullahL : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: ఫరూక్ అబ్దుల్లా
ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడం లేదు. రాష్ట్ర హోదా రాగానే నేను తప్పుకుంటా. ఆ స్థానం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారు' అని అన్నారు.
Published Date - 09:19 PM, Fri - 16 August 24 -
#India
Elections : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, తేదీలు ప్రకటించిన ఈసీ
మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
Published Date - 04:06 PM, Fri - 16 August 24 -
#India
Election : జమ్మూకాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ..!
అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Published Date - 02:54 PM, Thu - 15 August 24 -
#India
Rajnath Singh : జమ్మూకశ్మీర్ భద్రతా..పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ కీలక భేటి
స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రజాభద్రత కోసం జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
Published Date - 03:23 PM, Wed - 14 August 24 -
#India
Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
మార్చి 16న సార్వత్రిక ఎన్నికలను ప్రకటించే కొద్ది రోజుల ముందు, లోక్సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కమిషన్ చివరిసారిగా మార్చి 12 ,13న జమ్మూకశ్మీర్ ను సందర్శించింది.
Published Date - 02:38 PM, Mon - 5 August 24 -
#India
Explosion : జమ్మూ కశ్మీర్లో పేలుడు..నలుగురు మృతి
సోపోర్ పట్టణంలోని షైర్ కాలనీలో ఒక రహస్యమైన పేలుడులో తీవ్ర గాయాలతో నలుగురి మృతి..
Published Date - 06:35 PM, Mon - 29 July 24 -
#India
Doda Attack: జైపూర్ చేరుకున్న సైనికుల మృతదేహాలు
ధోడా కాల్పుల్లో మరణించిన ఇద్దరు సైనికులు అజయ్ సింగ్ , బిజేంద్ర భౌతికకాయాలను బుధవారం ప్రత్యేక విమానంలో జైపూర్ కి తీసుకొచ్చారు
Published Date - 04:54 PM, Wed - 17 July 24 -
#Speed News
J-K: జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కెరాన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం ఆదివారం భగ్నం చేసింది. చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
Published Date - 07:46 PM, Sun - 14 July 24 -
#Speed News
Kulgam Encounter: జమ్మూకశ్మీర్లో ఆగని ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. విషాదం ఏంటంటే ఈ ఆపరేషన్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కాగా ఎన్కౌంటర్లు కొనసాగుతుంది
Published Date - 11:38 AM, Sun - 7 July 24 -
#Speed News
Baramulla Encounter: జమ్మూలో తుపాకీ మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.
Published Date - 03:43 PM, Wed - 19 June 24 -
#Speed News
Encounter: మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి
Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల పరంపర ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడి (Encounter) చేశారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ముందు జమ్మూ కాశ్మీర్లో తలెత్తిన ఈ కొత్త ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో […]
Published Date - 09:04 AM, Mon - 17 June 24 -
#India
Terrorists Attack : కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్పై కాల్పులు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు మరోసారి పేట్రేగారు.
Published Date - 08:16 AM, Wed - 12 June 24 -
#India
Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రదాడి ముప్పు ఉందా..?
Delhi On High Alert: జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో శివఖోడి నుంచి వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్రమత్తమైన వాతావరణం నెలకొంది. ఈ దాడిలో డ్రైవర్తో సహా 10 మంది భక్తులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న భద్రతా బలగాలకు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించడంతో ఢిల్లీలో కూడా హై అలర్ట్ (Delhi On High Alert) ప్రకటించారు. జమ్మూకశ్మీర్లో కఠినంగా వ్యవహరించిన […]
Published Date - 10:39 AM, Tue - 11 June 24