Jallikattu
-
#India
Jalli Kattu : తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్లు పోటీలు
తచ్చన్కురిచి లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి.
Published Date - 01:43 PM, Sat - 4 January 25 -
#News
Jallikattu 2025: జల్లికట్టు పోటీలకు కీలక మార్గదర్శకాలు జారీ..
తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు పోటీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
Published Date - 02:25 PM, Wed - 25 December 24 -
#Speed News
Jallikattu: జల్లికట్టును సమర్ధించిన సుప్రీంకోర్టు.. జల్లికట్టు అంటే ఏమిటి.. దశాబ్దాల నాటి ఈ కేసు సంగతేంటి..?
జల్లికట్టు (Jallikattu) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళలో ఎద్దులను మచ్చిక చేసుకునే జల్లికట్టు (Jallikattu)ను అనుమతించేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీం సమర్థించింది.
Published Date - 01:18 PM, Thu - 18 May 23 -
#Speed News
Tamil Nadu : తమిళనాడులో జల్లికట్టులో విషాదం.. ఎద్దు పొడవడంతో 14 ఏళ్ల బాలుడు మృతి
తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని ఎద్దు ఢీకొట్టడంతో మరణించాడు.
Published Date - 09:08 AM, Sun - 22 January 23 -
#South
Jallikattu : జల్లికట్టు సీజన్ మొదలైంది. పుదుక్కోట్టైలో 70 మందికి గాయాలు!!
సంక్రాంతి (Sankranti) పండుగను పురస్కరించుకొని తమిళనాడులో జల్లికట్టు సీజన్ మొదలైంది.
Published Date - 02:29 PM, Mon - 9 January 23 -
#India
Jallikattu : జల్లికట్టుకు జెండా ఊపిన తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు (Tamil Nadu) పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం
Published Date - 09:00 PM, Sat - 7 January 23 -
#South
Jallikattu:మధురై జల్లికట్లులో విషాదం.. ఒకరు మృతి, 80 మందికి గాయాలు
సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. కరోనా ఆంక్షల మధ్య మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడవడంతో చనిపోయాడు. మరో 80 మంది గాయపడ్డారు.
Published Date - 10:03 AM, Sat - 15 January 22 -
#South
Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని […]
Published Date - 05:35 PM, Mon - 10 January 22