IPL 2026
-
#Sports
ముదురుతున్న ముస్తాఫిజుర్ వివాదం.. బంగ్లాదేశ్లో ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం?
ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 04-01-2026 - 6:27 IST -
#Sports
బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం విధించిన బీసీసీఐ.. కారణమిదేనా?
వేలంలో ఒక ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఫ్రాంచైజీకి అతడిని నేరుగా తొలగించే అధికారం ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు గాయపడినా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోయినా లేదా తనే స్వయంగా తప్పుకున్నా మాత్రమే జట్టు నుంచి తొలగించవచ్చు.
Date : 03-01-2026 - 4:55 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ముస్తాఫిజుర్ రెహమాన్పై బీసీసీఐ నిషేధం విధించబోతుందా?
బంగ్లాదేశ్లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటంతో భారత ప్రజలు కూడా దానికి దీటుగా స్పందించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ముస్తాఫిజుర్ రెహమాన్పై నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Date : 31-12-2025 - 10:19 IST -
#Sports
ఆర్సీబీకి మరో బిగ్ షాక్..డాక్యుమెంట్ల గోల్మాల్పై BCCIకి ఫిర్యాదు!
RCB : ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. యంగ్ బౌలర్ యశ్ దయాల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోగా.. తాజాగా 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్పై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పుదుచ్చేరి జట్టు తరఫున ఆడేందుకు సాత్విక్ దేశ్వాల్ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే.. సాత్విక్పై నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో అతడు ఆర్సీబీకి ఆడకపోవచ్చు. […]
Date : 25-12-2025 - 10:59 IST -
#Speed News
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-12-2025 - 6:58 IST -
#Sports
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్పై వేటు!
ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించనుంది. 2025 సీజన్లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది.
Date : 22-12-2025 - 9:45 IST -
#Sports
లక్నో జట్టుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వీరిద్దరూ గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశారు. నంబర్ 3 స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.
Date : 18-12-2025 - 1:30 IST -
#Sports
ఐపీఎల్లో జీతం భారీగా పెరిగిన టాప్-5 ఆటగాళ్లు వీరే!
శ్రీలంక పేసర్ మతీషా పతిరాణను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు రికార్డు ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక శ్రీలంక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే.
Date : 18-12-2025 - 11:29 IST -
#Sports
ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!
సర్ఫరాజ్ ఖాన్ గత వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో ఈసారి భారీ ధర పలుకుతుందని ఆశించాడు.
Date : 18-12-2025 - 10:37 IST -
#Sports
ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!
అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
Date : 17-12-2025 - 9:44 IST -
#Sports
కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్లో అజింక్యా రహానే బ్యాటర్గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 16-12-2025 - 8:30 IST -
#Sports
యువ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
Date : 16-12-2025 - 6:55 IST -
#Sports
మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
Date : 16-12-2025 - 4:37 IST -
#Sports
ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్గా మల్లికా సాగర్, ఎవరీమె!
మల్లికా సాగర్ తన కెరీర్లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే బాధ్యతను ఆమెకు అప్పగించారు.
Date : 16-12-2025 - 2:25 IST -
#Sports
నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు.
Date : 16-12-2025 - 1:16 IST