IPL 2025
-
#Sports
Pickleball: పికిల్బాల్ ఆడుతూ సందడి చేసిన విరుష్క జంట.. ఫొటోలు వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో టైటిల్ గెలవడానికి బలమైన ఫేవరెట్గా ఉంది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఇప్పుడు జట్టు లక్ష్యం లీగ్ స్టేజ్ను టాప్ 2లో ముగించడం.
Published Date - 03:12 PM, Wed - 21 May 25 -
#Sports
Rajasthan: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు!
ఢిల్లీ వేదికగా ఐపీఎల్ 2025లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది.
Published Date - 11:19 PM, Tue - 20 May 25 -
#Sports
IPL 2025 Final: నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్?
బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్ను ప్రకటించినప్పుడు ప్లేఆఫ్స్లోని నాలుగు మ్యాచ్ల వేదికలను ప్రకటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నివేదికలు వెలువడుతున్నాయి.
Published Date - 05:51 PM, Tue - 20 May 25 -
#Sports
Sam Curran Doppelganger: సామ్ కర్రన్ లాంటి వ్యక్తి.. ఎవరీ ట్రెండింగ్ పర్సన్!
ఐపీఎల్ 2025లో నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓటమి చెందడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి కూడా బయటకు వచ్చింది.
Published Date - 04:57 PM, Tue - 20 May 25 -
#Sports
Rishabh Pant: టీమిండియాకు సమస్యగా మారిన రిషబ్ పంత్?
ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
Published Date - 03:21 PM, Tue - 20 May 25 -
#Sports
Top 5 Biggest Fights: ఐపీఎల్ చరిత్రలో జరిగిన పెద్ద గొడవలు ఇవే.. కోహ్లీ రెండుసార్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ దాని చివరి దశకు చేరుకుంది. 3 జట్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి. అయితే నాల్గవ స్థానం కోసం కేవలం 2 జట్లు మాత్రమే పోటీలో ఉన్నాయి
Published Date - 03:15 PM, Tue - 20 May 25 -
#Sports
IPL : అభిషేక్ శర్మకు పనిష్మెంట్
IPL : అభిషేక్ అవుటైన తర్వాత దిగ్వేష్ అతని వైపు దురుసుగా మాట్లాడడం, వివాదాస్పద హావభావాలు చేయడం వల్ల ఉద్రిక్తత పెరిగింది. దీనిపై బీసీసీఐ (BCCI) స్పందించి, ఇద్దరి మీద చర్యలు తీసుకుంది.
Published Date - 12:40 PM, Tue - 20 May 25 -
#Speed News
Gujarat Won By 10 Wickets: ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా టైటాన్స్!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ ఇప్పుడు 12 మ్యాచ్లలో 18 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
Published Date - 11:23 PM, Sun - 18 May 25 -
#Sports
KL Rahul: శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ ఈ మ్యాచ్లో ఓపెనింగ్ చేసి అద్భుతమైన శతకం సాధించాడు.
Published Date - 10:11 PM, Sun - 18 May 25 -
#Sports
Covid-19: సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస ఎదురదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ జట్టుకు ఊహించని మరో షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం రేపుతోంది.
Published Date - 10:06 PM, Sun - 18 May 25 -
#Sports
Punjab Kings: రాజస్థాన్పై పంజాబ్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 219 పరుగులు సాధించగా, రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Published Date - 07:49 PM, Sun - 18 May 25 -
#Sports
RCB: బెంగళూరు- కోల్కతా మ్యాచ్ రద్దు.. ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 58వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది. మ్యాచ్ను ఆసక్తిగా చూద్దామని చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది పెద్ద షాక్.
Published Date - 06:40 PM, Sun - 18 May 25 -
#Sports
Virat Kohli Record: విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్.. సాధ్యమేనా?
ప్రస్తుత విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో 257 మ్యాచ్లలో 243వ ఇన్నింగ్స్లో 8000 పరుగులు సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న భారతీయ బ్యాట్స్మన్గా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు.
Published Date - 01:20 PM, Sun - 18 May 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చెప్పారు.
Published Date - 10:03 AM, Sun - 18 May 25 -
#Sports
White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు.
Published Date - 09:36 AM, Sun - 18 May 25