Investments
-
#Andhra Pradesh
Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!
ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.
Published Date - 09:40 PM, Mon - 3 November 25 -
#Business
LIC : అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్ఐసీ సంచలనం..!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి.. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీపై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోగా.. ఎల్ఐసీకి అప్పుడు నష్టాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే ఎట్టకేలకు అదానీ గ్రూప్లో పెట్టుబడులకు సంబంధించి.. ఎల్ఐసీ స్పందించింది. ఇది తమ స్వతంత్ర నిర్ణయం అని.. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద […]
Published Date - 04:35 PM, Sat - 25 October 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.
Published Date - 01:20 PM, Sun - 19 October 25 -
#Andhra Pradesh
Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి
Investments in Vizag : ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం విస్తరణకు కొత్త ఊపిరి అందించేలా ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహెజా కార్ప్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది
Published Date - 10:30 AM, Fri - 17 October 25 -
#Andhra Pradesh
Record In AP History: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఆమోదం పొందిన భారీ ప్రాజెక్టుల పనులు త్వరగా ప్రారంభం కావడానికి ప్రత్యేక అధికారులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:13 PM, Wed - 8 October 25 -
#Business
Post Office Scheme: రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల వరకు సంపాదన.. ఏం చేయాలంటే?
ఈ మనీ మేకింగ్ పథకం అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో ఒక వ్యక్తి ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Published Date - 04:28 PM, Sat - 4 October 25 -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Published Date - 10:05 PM, Tue - 30 September 25 -
#Andhra Pradesh
Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు
Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Published Date - 01:44 PM, Tue - 9 September 25 -
#Andhra Pradesh
Investments : పెట్టుబడులతో రాష్ట్రానికి రండి – మంత్రి లోకేశ్
Investments : రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు కీలకం అని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించి, ఇక్కడి వనరులను, మానవశక్తిని వినియోగించుకోవాలని కోరారు
Published Date - 08:30 AM, Mon - 8 September 25 -
#Andhra Pradesh
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Published Date - 04:14 PM, Fri - 29 August 25 -
#Telangana
CM Revanth: మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్లుగా భావిస్తుందని పేర్కొన్నారు. "పాలకులు మారినా, పాలసీ పెరాలసిస్కు తావు లేకుండా చూస్తున్నాం.
Published Date - 06:23 PM, Fri - 15 August 25 -
#Telangana
CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి
తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. "కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాడిని కాదు" అని స్పష్టం చేశారు.
Published Date - 05:53 PM, Fri - 15 August 25 -
#Telangana
Sridhar Babu : తెలంగాణపై కేంద్రం వివక్ష..పరిశ్రమల అనుమతుల్లో పాక్షికత: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవసరమైన సౌకర్యాలు, భూకేటాయింపులు పూర్తి చేసి, ప్యాకేజింగ్ రంగంలో ప్రపంచస్థాయిలో పేరుగాంచిన కంపెనీకి అనువైన వాతావరణం కల్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ పరిశ్రమ స్థాపనకు అనుమతిని ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
Published Date - 01:32 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
Published Date - 07:12 PM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
Lokesh : సింగపూర్ పర్యటన విజయవంతం.. ఏపీకి పెట్టుబడుల పునాది వేసిన మంత్రి లోకేశ్
గతంలో ఆంధ్రప్రదేశ్తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published Date - 10:30 AM, Thu - 31 July 25