Indira Gandhi
-
#India
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Date : 27-06-2025 - 2:59 IST -
#India
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
.ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 25-06-2025 - 12:18 IST -
#India
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది
భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి
Date : 25-06-2025 - 11:08 IST -
#India
1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్
‘‘1971తో పోలిస్తే 2025లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్(1971 Vs 2025 Years) మధ్య ఇటీవలే ఉద్రిక్తతలు అదుపుతప్పే దశకు చేరుకున్నాయి.
Date : 11-05-2025 - 3:21 IST -
#India
Rahul Gandhi : సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
‘‘ఆపరేషన్ బ్లూస్టార్(Rahul Gandhi) జరిగినప్పుడు, సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు నేను అక్కడ లేను’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Date : 04-05-2025 - 12:22 IST -
#India
Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు
‘‘బాబూజీ(Babu Jagjivan Ram) ఎందుకలా చేశారో నాకు అస్సలు అర్థం కాలేదు. జనతాదళ్లో చేరుతారనే ఆయన నిర్ణయం తెలుసుకొని ఆశ్చర్యపోయాను.
Date : 05-04-2025 - 9:23 IST -
#Fact Check
Feroze Gandhi: ఫిరోజ్గాంధీ ముస్లిమేనా ? ఆయన అంత్యక్రియలు ఎలా జరిగాయి ? బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజమెంత ?
ఫిరోజ్ గాంధీ(Feroze Gandhi) పూర్తి పేరు.. ఫిరోజ్ జహంగీర్ గాంధీ.
Date : 16-02-2025 - 7:57 IST -
#India
Union Budget Facts : బ్లాక్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్.. భారత బడ్జెట్ విశేషాల చిట్టా ఇదిగో
మనదేశ తొలి బడ్జెట్ను 1948 ఫిబ్రవరి 28న ఆర్కే షణ్ముఖం చెట్టి(Union Budget Facts) ప్రవేశపెట్టారు.
Date : 29-01-2025 - 5:53 IST -
#Telangana
Indira Gandhi : ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం: మంత్రి పొన్నం
Indira Gandhi : ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
Date : 31-10-2024 - 12:35 IST -
#Speed News
Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
Date : 21-09-2024 - 1:42 IST -
#India
Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..
Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.
Date : 13-09-2024 - 10:41 IST -
#India
Mamata – Indira : మమతా బెనర్జీపై ఓ స్టూడెంట్ వివాదాస్పద పోస్టు.. బెంగాల్లో సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున హత్యాచారం జరిగింది.
Date : 19-08-2024 - 3:19 IST -
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Date : 07-08-2024 - 7:00 IST -
#India
Lalu – Indira Gandhi : ‘ఎమర్జెన్సీ’ టైంలో మోడీ, నడ్డా కనిపించలేదు.. లాలూ సంచలన వ్యాఖ్యలు
1975 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై బీజేపీ రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 29-06-2024 - 4:58 IST -
#Special
Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు.
Date : 18-05-2024 - 8:35 IST